ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం.. 40 మంది కార్మికుల తరలింపు

- March 27, 2021 , by Maagulf
ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం.. 40 మంది కార్మికుల తరలింపు

యూఏఈ: ఉమ్ అల్ తౌబ్ ప్రాంతంలోని ఓ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని, మంటల్ని ఆర్పివేశారు.40 మంది కార్మికుల్ని సురక్షితంగా బయటికి తీశారు.ఈ ప్రమాదంపై సంబంధిత శాఖ విచారణ జరుపుతుందని లెఫ్టినెంట్ కల్నల్ అహ్మద్ సలేమ్ బిన్ షాక్వి చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com