ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం.. 40 మంది కార్మికుల తరలింపు
- March 27, 2021యూఏఈ: ఉమ్ అల్ తౌబ్ ప్రాంతంలోని ఓ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని, మంటల్ని ఆర్పివేశారు.40 మంది కార్మికుల్ని సురక్షితంగా బయటికి తీశారు.ఈ ప్రమాదంపై సంబంధిత శాఖ విచారణ జరుపుతుందని లెఫ్టినెంట్ కల్నల్ అహ్మద్ సలేమ్ బిన్ షాక్వి చెప్పారు.
తాజా వార్తలు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..