2021లో 7 మిలియన్ల సైబర్ దాడులు
- March 27, 2021
సౌదీ అరేబియా: సౌదీ అరేబియాలో 2021 సంవత్సరం మొదటి 2 నెలల్లో 7 మిలియన్ల సైబర్ దాడులు జరిగినట్లు కాస్పర్ స్కై నివేదిక చెబుతోంది. 2020 లో 22.5 మిలియన్లకు పైగా సైబర్ దాడులు జరిగాయి.సైబర్ దాడుల సంఖ్య ఎప్పటికప్పుడు అనూహ్యంగా పెరుగుతోంది. ఫిబ్రవరితో పోల్చితే మార్చిలో ఈ దాడుల సంఖ్య రెండు రెట్లు పెరిగింది.కార్పొరేట్ రిసోర్సెస్ విషయంలో ఉద్యోగులు రిమోట్ విధానంలో యాక్సెస్ చేయడం వల్ల ఎక్కువగా సైబర్ దాడులు జరుగుతున్నాయి.
తాజా వార్తలు
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు







