కాల్పుల్లో 114 మంది ప్రజలు మృతి...
- March 28, 2021
మయన్మార్:మయన్మార్ లో ప్రస్తుతం సైనిక పాలన కొనసాగుతోంది. ఫిబ్రవరి 1 వ తేదీన మయన్మార్ లో ప్రజాస్వామ్యాన్ని కాలరాసి, జనరల్ మింగ్ అంగ్ లయాంగ్ సైనిక తిరుగుబాటు చేసి అధికారం హస్తగతం చేసుకున్నాడు. అప్పటి నుంచి దేశంలో ప్రజలు సైనిక పాలనకు నిరసిస్తూ తిరిగి దేశంలో ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనలు చేస్తున్నారు. ఆందోళనలు చేస్తున్న ఉద్యమకారులపై సైన్యం అణివేత చర్యలు చేపడుతోంది. శనివారం రోజున నిరసనలు చేస్తున్న నిరసనకారులపై భద్రతా బలగాలు కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో 114 మంది ప్రజలు మృతి చెందారు. అనేక మంది గాయపడ్డారు. ఈ ఘటనపై ప్రపంచం మొత్తం షాక్ అయ్యింది. మయన్మార్ సైనికపాలనపై విమర్శలు గుప్పిస్తున్నాయి. అయితే, ఈ చర్య జరిగిన కొన్ని గంటలకు జనరల్ టీవీ లో ప్రసంగించారు. త్వరలోనే దేశంలో తిరిగి ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు.
తాజా వార్తలు
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!
- దుబాయ్లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!







