రమదాన్ వరకూ పాక్షిక కర్ఫ్యూ కొనసాగే అవకాశం
- March 29, 2021
కువైట్ సిటీ: మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ - కరోనా సుప్రీం అడ్వయిజరీ కమిటీ హెడ్ డాక్టర్ ఖాలెద్ అల్ జరాల్లా, పవిత్ర రమదాన్ మాసం వరకు పాక్షిక కర్ఫ్యూ కొనసాగే అవకావం వుందని అభిప్రాయపడ్డారు. చాలా గవర్నరేట్లలో ఇంకా యాక్టివ్ కేసులు ఎక్కువగానే వున్నాయనీ, రాండమ్ సర్వే ద్వారా ఈ విషయాన్ని గుర్తించామని అన్నారు. పవిత్ర రమదాన్ మాసంలో కూడా పాక్షిక కర్ఫ్యూ కొనసాగవచ్చునని అనుమానం వ్యక్తం చేశారాయన.
తాజా వార్తలు
- అరవింద్ కృష్ణస్వామికి ఘన స్వాగతం పలికిన శంకర నేత్రాలయ USA అట్లాంటా
- హర్మూజ్ పై ఇరాన్ వార్నింగ్..
- దౌత్య సంబంధాలు బలోపేతం..అంటాల్యా ఫోరంలో ఎమీర్..!!
- షురా కౌన్సిల్ ముందుకు కీలక బిల్లులు...!!
- ఖతార్ జాతీయ గుర్తింపు కార్డు వినియోగానికి అనుమతి..ఆరోగ్య కార్డు జారీ నిలిపివేత..!!
- సౌదీలో మనీలాండరింగ్ నిరోధక చట్టం సవరణ.. నేరస్థులపై ట్రావెల్ బ్యాన్..!!
- 100% సామర్థ్యంతో కువైట్ బ్యాంకులు రన్..!!
- దుబాయ్ లో 48 గంటల్లో ఐరిష్ క్రిమినల్ గ్యాంగ్ మెంబర్ అరెస్టు..!!
- ఖతర్లో సేవలకు తెలంగాణ గల్ఫ్ సమితి అధ్యక్షుడు మైదం మధుకు ఎంబసీ సత్కారం
- IPL 2026: కోల్కతా నైట్ రైడర్స్ కు మరో ఓటమి..









