రమదాన్ వరకూ పాక్షిక కర్ఫ్యూ కొనసాగే అవకాశం
- March 29, 2021
కువైట్ సిటీ: మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ - కరోనా సుప్రీం అడ్వయిజరీ కమిటీ హెడ్ డాక్టర్ ఖాలెద్ అల్ జరాల్లా, పవిత్ర రమదాన్ మాసం వరకు పాక్షిక కర్ఫ్యూ కొనసాగే అవకావం వుందని అభిప్రాయపడ్డారు. చాలా గవర్నరేట్లలో ఇంకా యాక్టివ్ కేసులు ఎక్కువగానే వున్నాయనీ, రాండమ్ సర్వే ద్వారా ఈ విషయాన్ని గుర్తించామని అన్నారు. పవిత్ర రమదాన్ మాసంలో కూడా పాక్షిక కర్ఫ్యూ కొనసాగవచ్చునని అనుమానం వ్యక్తం చేశారాయన.
తాజా వార్తలు
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!
- దుబాయ్లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!
- బసవతారకం ఆసుపత్రికి సంజయ్ దత్ రావడం సంతోషకరం: బాలకృష్ణ







