రమదాన్ వరకూ పాక్షిక కర్ఫ్యూ కొనసాగే అవకాశం
- March 29, 2021
కువైట్ సిటీ: మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ - కరోనా సుప్రీం అడ్వయిజరీ కమిటీ హెడ్ డాక్టర్ ఖాలెద్ అల్ జరాల్లా, పవిత్ర రమదాన్ మాసం వరకు పాక్షిక కర్ఫ్యూ కొనసాగే అవకావం వుందని అభిప్రాయపడ్డారు. చాలా గవర్నరేట్లలో ఇంకా యాక్టివ్ కేసులు ఎక్కువగానే వున్నాయనీ, రాండమ్ సర్వే ద్వారా ఈ విషయాన్ని గుర్తించామని అన్నారు. పవిత్ర రమదాన్ మాసంలో కూడా పాక్షిక కర్ఫ్యూ కొనసాగవచ్చునని అనుమానం వ్యక్తం చేశారాయన.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







