నాలుగు స్కూళ్ళలో క్లాసుల్ని సస్పెండ్ చేసిన హెల్త్ మినిస్ట్రీ
- March 29, 2021
బహ్రెయిన్: అల్ దిరాజ్ బాలుర ప్రైమరీ స్కూల్, ఫాతిమా బింట్ అసద్ ప్రైమరీ బాలికల స్కూల్, అల్ రవాబి ప్రైవేట్ స్కూల్ (ప్రైమరీ), ఐబిఎన్ ఖల్దౌన్ నేషనల్ స్కూల్ (కిండర్గార్టెన్ మరియు ప్రైమరీ స్కూల్) లను 10 రోజులపాటు తాత్కాలికంగా మూసివేస్తూ నిర్ణయం తీసుకుంది మినిస్ట్రీ. విద్యార్థులకు వర్చువల్ స్టడీ అందుబాటులో వుంటుందని మినిస్ట్రీ వెల్లడించింది. కొత్తగా ఎలాంటి కరోనా పాజిటివ్ కేసులూ వెలుగు చూడలేదని తేలేదాకా ఈ సస్పెన్షన్ ఉత్తర్వులు అమల్లో వుంటాయి. ఇప్పటికే వున్న కేసులకు సంబంధించి క్వారంటైన్ పీరియడ్ పాటించడంతోపాటు, వారితో సన్నిహితంగా మెలిగినవారూ తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి వుంటుంది. స్కూళ్ళను స్టెరిలైజ్ చేయడంతోపాటు కోవిడ్ 19 ప్రికాషనరీ ప్రోటోకాల్స్ పాటించాల్సి వుంటుంది.
తాజా వార్తలు
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!
- దుబాయ్లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!







