నేటి నుంచి తిరుమలలో కొత్త నిబంధనలు...
- March 29, 2021
తిరుమల:ఏపీలో కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది.మొన్నటి వరకు తగ్గిన కేసులు..గత పదిరోజులుగా భారీగా పెరుగుతున్నాయి.అటు ఏపీలోని స్కూళ్లు, కాలేజీల్లో విద్యార్థులు కరోనా బారిన పడుతున్నారు.అయితే.. కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో టీటీడీ పాలక మండలి కొత్త నిబంధలని తీసుకువచ్చింది.కొత్త నిబంధనల ప్రకారం దర్శన సమయానికి 24 గంటల ముందే నడకదారి భక్తులను అనుమతించనున్నారు అధికారులు.అలాగే 1 గంట తరువాతే..రేపటి రోజు దర్శన టికెట్లు ఉన్న భక్తులను ఘాట్ రోడ్డులో అనుమతించనున్నారు.అయితే..ఈ సమాచారం తెలియక అలిపిరి వద్ద భారీగా భక్తులు గుమికూడుతున్నారు.అటు భక్తులను అదుపు చేయలేక చేతులు ఎత్తేస్తోంది విజిలేన్స్ సిబ్బంది.ఇక తిరుమల...టిటిడి తీసుకువస్తున్న కొత్త నిబంధనలతో శ్రీవారి భక్తులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు.
తాజా వార్తలు
- హోర్ముజ్, లెబనాన్ సీజ్ ఫైర్ పై అమెరికా, సౌదీ చర్చలు..!!
- ఇరాన్ ఎయిర్ స్పేస్ పాక్షికంగా రీ ఓపెన్..!!
- రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అత్యంత తీవ్రమైనది..!!
- జాయెద్ ఎయిర్పోర్ట్..బోర్డింగ్ పాస్ లేకుండానే టెర్మినల్ సౌకర్యాలు పొందే అవకాశం..!!
- సమైల్ గవర్నరేట్లో నడిరోడ్డుపై కారు దగ్ధం..!!
- అల్-వాఫ్రాలో అగ్నిప్రమాదం..!!
- ఉక్కు శాఖ మంత్రి హెచ్.డి.కుమారస్వామికి సీఎం రేవంత్ రెడ్డి వినతి
- ఏపీలో అత్యవసర వైద్య సేవల్లో కొత్త శకం
- కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2 శాతం డీఏ పెంపు
- ఏప్రిల్ 20 నుంచి యూఏఈలో స్కూల్ బస్ సర్వీసులు పునఃప్రారంభం









