అజ్మన్: అజ్మన్లో కొత్త ట్యాక్సీ బుకింగ్ యాప్ ప్రారంభం
- March 29, 2021
అజ్మన్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (ఎపిటిఎ), ప్రైవేట్ ట్యాక్సీ బుకింగ్ సర్వీస్ మొబైల్ అప్లికేషన్ ‘రూట్’ని ప్రారంభించింది. వేగవంతమైన, భద్రతతో కూడిన ప్రయాణం కోసం దీన్ని ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఈ యాప్ని స్మార్ట్ ఫోన్లలో డౌన్లోడ్ చేసుకోవాలని ఎపిటిఎ సూచించింది. ఎపిటిఎ డైరెక్టర్ జనరల్ ఒమర్ బిన్ ఒమైర్ మాట్లాడుతూ, ప్రయాణీకుల భద్రతను దృష్టిలో పెట్టకుని ఈ సర్వీసుని అందుబాటులోకి తెచ్చినట్లు చెప్పారు. ప్రయాణీకులకు ఎంతో వీలుగా వుండేలా దీన్ని రూపొందించారు. ఐవోఎస్, యాండ్రాయిడ్ ప్లాట్ఫామ్స్ మీద ఇది పనిచేస్తుంది.
తాజా వార్తలు
- తెలంగాణ: మున్సిపల్ ఎన్నికల ఫలితాలు..
- మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా...మెజారిటీ స్థానాలు కైవసం
- కెనడా పై యూఏఈ విజయం
- ఎయిర్ ఇండియాకు భారీ షాక్..రూ.కోటి జరిమానా
- వంశీ ఆర్ట్స్ థియేటర్స్ ఆధ్వర్యంలో డాక్టర్ బి.వి.పట్టాభిరామ్ 76వ జయంతి వేడుకలు
- ఢిల్లీ మెట్రో రైల్ లో ఉపాధి అవకాశాలు
- నాలుగు కొత్త అబ్షర్ సేవలు ప్రారంభం..!!
- భారత్-పాకిస్తాన్ మ్యాచ్.. Dh7,000 ఖర్చు చేస్తున్న ఫ్యాన్స్..!!
- హవాలీ లో మెడికల్ సెంటర్ సీజ్..!!
- మెరైన్ స్పోర్ట్స్ లో పాల్గొన్న బహ్రెయిన్ కింగ్..!!









