అజ్మన్: అజ్మన్లో కొత్త ట్యాక్సీ బుకింగ్ యాప్ ప్రారంభం
- March 29, 2021అజ్మన్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (ఎపిటిఎ), ప్రైవేట్ ట్యాక్సీ బుకింగ్ సర్వీస్ మొబైల్ అప్లికేషన్ ‘రూట్’ని ప్రారంభించింది. వేగవంతమైన, భద్రతతో కూడిన ప్రయాణం కోసం దీన్ని ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఈ యాప్ని స్మార్ట్ ఫోన్లలో డౌన్లోడ్ చేసుకోవాలని ఎపిటిఎ సూచించింది. ఎపిటిఎ డైరెక్టర్ జనరల్ ఒమర్ బిన్ ఒమైర్ మాట్లాడుతూ, ప్రయాణీకుల భద్రతను దృష్టిలో పెట్టకుని ఈ సర్వీసుని అందుబాటులోకి తెచ్చినట్లు చెప్పారు. ప్రయాణీకులకు ఎంతో వీలుగా వుండేలా దీన్ని రూపొందించారు. ఐవోఎస్, యాండ్రాయిడ్ ప్లాట్ఫామ్స్ మీద ఇది పనిచేస్తుంది.
తాజా వార్తలు
- ప్రశాంతంగా పోలింగ్…ప్రతీక్షణం మానిటరింగ్ చేశాం: డీజీపీ రవి గుప్తా
- ముంబై: కుప్పకూలిన భారీ హోర్డింగ్.. 8 మంది మృతి, 60మందికి గాయాలు
- వాట్సాప్లో కొత్త ప్రైవసీ ఫీచర్..
- భారత్లో ఆండ్రాయిడ్ యూజర్ల కోసం ‘గూగుల్ వ్యాలెట్’
- రూ.13.56 కోట్ల విలువైన బంగారం స్వాధీనం
- గురుద్వారా సందర్శన..పాయసం వడ్డించిన ప్రధాని మోడీ
- Dh4,000కే GCC టూర్..యూనిఫైడ్ టూరిస్ట్ వీసా!
- హెయిర్ స్ట్రెయిట్నింగ్ తో కిడ్నీ సమస్యలు..?
- బహ్రెయిన్ లో రెండు రోజులపాటు స్కూళ్లకు సెలవులు
- జోర్డాన్ 'ఈగర్ లయన్ 2024'లో సౌదీ సాయుధ దళాలు