రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు బైపాస్ సర్జరీ విజయవంతం..!
- March 30, 2021
న్యూ ఢిల్లీ:భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు బైపాస్ సర్జరీ విజయవంతంగా జరిగింది. ఢిల్లీలోని ఎయిమ్స్ వైద్యులు ఈ సర్జరీ చేసినట్లుగా కేంద్ర రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ ట్విటర్లో వెల్లడించారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆశించారు. కాగా ఛాతీలో నొప్పి కారణంగా ఈ నెల 26న రామ్నాథ్ కోవింద్ ఢిల్లీలోని ఆర్మీ ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే.. అక్కడ సాధారణ పరీక్షలు నిర్వహించిన వైద్యులు అనంతరం ఎయిమ్స్కు సిఫార్సు చేశారు.
తాజా వార్తలు
- యూఏఈలో ధరలు పెంచితే..Dh100,000 వరకు జరిమానా..!!
- వాహనం నడుపుతూ 44 ఏళ్ల వ్యక్తి మృతి..!!
- కువైట్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ పనివేళల్లో మార్పులు..!!
- ఖతార్ అమిరి వైమానిక దళం విమానాల రికవరీ ఎక్సర్ సైజ్..!!
- సౌదీ అరేబియాలో ప్రిన్స్ విలియం..చారిత్రక ప్రదేశాల విజిట్..!!
- అరేబియా, ఒమన్ సముద్రంలో ఫిషరీస్ సర్వే..!!
- ICC T20 World Cup 2026: ఇంగ్లండ్ పై వెస్టిండీస్ విజయం
- నాలుగో అత్యంత విలువైన సంస్థగా SBI
- కెనడా స్కూల్లో కాల్పులు..10 మంది మృతి
- BHELలో 5 శాతం వాటాల విక్రయం..









