రక్తదానం కోసం బస్సు ప్రారంభం
- March 31, 2021
దుబాయ్: రక్తదాన ప్రాముఖ్యాన్ని చాటి చెప్పేలా క్యాంపెయిన్ ప్రారంభమయ్యింది. ఈ మేరకు ప్రత్యేకంగా రూపొందించిన బస్సుని ప్రారంభించారు. రక్త దాతల నుంచి రక్తాన్ని సేకరించేందుకు వీలుగా అన్ని సౌకర్యాలనూ ఇందులో పొందుపరిచారు. కోవిడ్ 19 ప్రికాషన్స్ తీసుకుంటూనే, 300,000 మంది కమ్యూనిటీ మెంబర్స్ వున్న ప్రాంతాలకు వెళ్ళి వారి నుంచి రక్తాన్ని సేకరించడం జరుగుతుంది. సిటీ వాక్, ది బీచ్, లామెర్, బ్లూ వాటర్స్, లాస్ట్ ఎక్జిట్ అల్ ఖవనీజ్,లాయెన్, బోక్స్ పార్క్, ముడాన్, ది విల్లా, షరూక్, ఘరూబ్, రమరామ్, అల్ ఖయిల్ గేట్, జుమైరా ఎమిరేట్స్ టవర్స్, బర్షా హైట్స్ అలాగే ఎగ్జిక్యూటివ్ టవర్స్ (బిజినెస్ బే వద్ద) ప్రాంతాల్లో ఈ బస్సు రక్త దాతల నుంచి రక్తాన్ని సేకరిస్తుంది.
తాజా వార్తలు
- రంజాన్ సందర్భంగా ముస్లిం ఉద్యోగులకు ప్రత్యేక వెసులుబాటు
- తిరుపతి నుండి గల్ఫ్ దేశాలకు విమాన సర్వీసులు నడపాలి: ఎంపీ రఘునాధరెడ్డి
- US ప్రతినిధుల సభలో H-1B వీసాల రద్దు బిల్లు
- మహిళలకు APSRTC శుభవార్త..
- ఆటో రంగంలో భారత్కు బిగ్ బూస్ట్, చైనాకు షాక్
- మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో..సైబరాబాద్ సీపీ దిశానిర్దేశం
- లోక్ భవన్లో గవర్నర్ను కలిసిన అసెంబ్లీ స్పీకర్
- మీడియా సిటీ ఖతార్.. 244 సంస్థలు ఆసక్తి..!!
- 46వ అల్బరాకా ఫోరమ్ ప్రారంభించిన మదీనా అమీర్..!!
- యూఏఈ మొట్టమొదటి రోడ్-రైల్ అంబులెన్స్..!!









