శంషాబాద్ విమానాశ్రయంలో విదేశీ కరెన్సీ పట్టివేత
- April 02, 2021
హైదరాబాద్:శంషాబాద్ విమానాశ్రయంలో శుక్రవారం అధికారులు విదేశీ కరెన్సీని పట్టుకున్నారు. రూ.8.40లక్షల విలువైన విదేశీ కరెన్సీని తీసుకెళ్తున్న ఓ వ్యక్తిని సీఐఎస్ఎఫ్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.G9451 విమానం ద్వారా షార్జా వెళ్లేందుకు యత్నించిన వ్యక్తి నుంచి కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని సీఐఎస్ఎఫ్ సిబ్బంది, కస్టమ్స్ అధికారులకు అప్పగించారు. అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తాజా వార్తలు
- అల్మాటీలో 2029 ఆసియా వింటర్ గేమ్స్..!!
- కింగ్ సల్మాన్ రాయల్ రిజర్వ్ లోకి యానిమల్స్ రిలీజ్..!!
- దుబాయ్లో మరిన్ని చోట్ల పెయిడ్ పార్కింగ్..!!
- హవల్లిలో తనిఖీలు.. 65 నోటీసులు జారీ..!!
- పర్యాటకుల కోసం వ్యాట్ రీఫండ్.. ఒమన్ ప్లాన్..!!
- నకిలీ బంగారం విక్రయం.. అనుమానితుడు అరెస్ట్..!!
- జీతం చాలడం లేదు: 98% మంది యూఏఈ ఉద్యోగులు కంపెనీ మారడానికి రెడీ
- తిరుమల: తెరచుకున్న బంగారు డాలర్ల అమ్మకాల కౌంటర్
- ఫ్రాడ్ జరిగితే డబ్బులు వెనక్కి! RBI కొత్త పాలసీ ఇదే!
- విద్యార్థులకు ప్రధాని మోదీ సందేశం









