ఖమీష్ ముష్ హైత్ లక్ష్యంగా డ్రోన్ దాడి.. అడ్డుకున్న సౌదీ
- April 02, 2021
సౌదీ అరేబియా:సౌదీ అరేబియా పరిధిలోని ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని తిరుగుబాటు దళాల దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇటీవలే రియాద్ తో పాటు రియాద్ ఆయిల్ రిఫైనరీ ప్లాంట్ పై దాడికి విఫలయత్నం చేసిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు కమీష్ ముష్ హైత్ లక్ష్యంగా రూమ్ దాడులకు ప్రయత్నించింది. అయితే సౌదీ సంకీర్ణ బలగాలు ఈ దాడులను విజయవంతంగా అడ్డుకున్నాయి. హౌతీ మిలిటెంట్ల ఆగడాలు రోజు రోజుకి మితిమీరిపోతున్నాయి అని ఆగ్రహం వ్యక్తం చేసిన సంకీర్ణ దళాలు.. అంతర్జాతీయ మానవ హక్కుల చట్టం మేరకు పౌరుల ప్రాణాల రక్షణకు తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించాయి.
తాజా వార్తలు
- తెలంగాణకే 3 బులెట్ ట్రైన్స్: కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్
- గాన కోకిల ఎస్.జానకి కన్నుమూత
- సీఎం రేవంత్తో ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్ భేటీ.. కీలక అంశాల పై చర్చ
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్







