ఖమీష్ ముష్ హైత్ లక్ష్యంగా డ్రోన్ దాడి.. అడ్డుకున్న సౌదీ
- April 02, 2021
సౌదీ అరేబియా:సౌదీ అరేబియా పరిధిలోని ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని తిరుగుబాటు దళాల దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇటీవలే రియాద్ తో పాటు రియాద్ ఆయిల్ రిఫైనరీ ప్లాంట్ పై దాడికి విఫలయత్నం చేసిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు కమీష్ ముష్ హైత్ లక్ష్యంగా రూమ్ దాడులకు ప్రయత్నించింది. అయితే సౌదీ సంకీర్ణ బలగాలు ఈ దాడులను విజయవంతంగా అడ్డుకున్నాయి. హౌతీ మిలిటెంట్ల ఆగడాలు రోజు రోజుకి మితిమీరిపోతున్నాయి అని ఆగ్రహం వ్యక్తం చేసిన సంకీర్ణ దళాలు.. అంతర్జాతీయ మానవ హక్కుల చట్టం మేరకు పౌరుల ప్రాణాల రక్షణకు తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించాయి.
తాజా వార్తలు
- స్కూల్ అడ్మిషన్స్..కొత్త కట్ ఆఫ్ తేదీ పై పేరెంట్స్ ఆందోళన..!!
- సౌదీలో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- దోహా చేరుకున్న జర్మనీ ఛాన్సలర్..!!
- ట్రాఫిక్ అలెర్ట్.. కీలక గల్ఫ్ స్ట్రీట్ మూసివేత..!!
- నెస్లే మరో బ్యాచ్ బేబీ ఫార్ములా రికాల్..!!
- వకాన్ విలేజ్ కు పోటెత్తిన విజిటర్స్..!!
- దుబాయ్ స్కూళ్లలో ఏఐ (AI) పాఠాలు
- నైజీరియాలో 200 మందిని పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదులు
- కేదార్నాథ్: యాత్రికుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు.. సురక్షిత ప్రయాణం
- ఉగాది, కళారత్న పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం







