ఒమన్ లో పలువురు ప్రవాసుల అరెస్ట్
- April 02, 2021
ఒమన్:అక్రమంగా చేపల వేటకు వెళ్లిన పలువురు ప్రవాసీ లను ఓమన్ ఫిషరీస్ కంట్రోల్ టీమ్స్ అరెస్టు చేశాయి. దో ఫర్ గవర్నరేట్ పరిధిలో ఫిషరీస్ కంట్రోల్ టీమ్స్ తనిఖీలు చేస్తున్న సమయంలో అక్రమంగా చేపల వేట కొనసాగుతున్నట్లు గుర్తించారు. కోస్ట్ గార్డ్ పోలీసుల సహాయంతో చేపల వేట కొనసాగిస్తున్న పలువురు ప్రవాసీయులను అరెస్టు చేసినట్లు వెల్లడించారు. అరెస్టయిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు.
తాజా వార్తలు
- తెలంగాణకే 3 బులెట్ ట్రైన్స్: కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్
- గాన కోకిల ఎస్.జానకి కన్నుమూత
- సీఎం రేవంత్తో ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్ భేటీ.. కీలక అంశాల పై చర్చ
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్







