ఏప్రిల్ 15 లోపు పబ్లిక్ స్కూళ్ళలో వలస విద్యార్థుల రిజిస్ట్రేషన్
- April 05, 2021యూఏఈ:ఎమిరేట్స్ స్కూల్స్ ఎస్టాబ్లిష్మెంట్స్ అథారిటీస్, పబ్లిక్ స్కూల్ళలో వలస విద్యార్థులకు (గ్రేడ్ 2 నుంచి గ్రేడ్ 12 వరకు) వచ్చే విద్యా సంవత్సరానికిగాను రిజిస్ట్రేషన్లు ఏప్రిల్ 4 నుంచి ఏప్రిల్ 15 వరకు కొనసాగుతాయని పేర్కొన్నాయి. అబుదాబీ ఎమిరేట్ రిమోట్ ప్రాంతాలకు సంబంధించి కొన్ని వెసులుబాట్లు కల్పంచారు. ప్రతి విద్యార్థీ, ఆయా క్లాసు విషయమై చట్టపరమైన రీతిలో వయసు పరంగా అర్హత సంపాదించగలుగుతారు. సంబంధిత డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ కోసం అవసరమవుతాయి. అనంతరం వాటిని అథారిటీస్ స్క్రూటినీ చేస్తారు. అనంతరం సమాచారాన్ని విద్యార్థుల తల్లిదండ్రులకు పంపిస్తారు. స్కూల్స్ వెబ్ సైట్ల ద్వారా కూడా సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ఆన్ లైన్ విధానం ద్వారా ప్రత్యేకంగా అకౌంట్ క్రియేట్ చేసుకుని, అవసరమైన అన్ని కాలమ్స్ పూర్తి చేయాల్సి వుంటుంది రిజిస్ట్రేషన్ కోసం.
తాజా వార్తలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?