ఏప్రిల్ 15 లోపు పబ్లిక్ స్కూళ్ళలో వలస విద్యార్థుల రిజిస్ట్రేషన్

- April 05, 2021 , by Maagulf
ఏప్రిల్ 15 లోపు పబ్లిక్ స్కూళ్ళలో వలస విద్యార్థుల రిజిస్ట్రేషన్

యూఏఈ:ఎమిరేట్స్ స్కూల్స్ ఎస్టాబ్లిష్మెంట్స్ అథారిటీస్, పబ్లిక్ స్కూల్ళలో వలస విద్యార్థులకు (గ్రేడ్ 2 నుంచి గ్రేడ్ 12 వరకు) వచ్చే విద్యా సంవత్సరానికిగాను రిజిస్ట్రేషన్లు ఏప్రిల్ 4 నుంచి ఏప్రిల్ 15 వరకు కొనసాగుతాయని పేర్కొన్నాయి. అబుదాబీ ఎమిరేట్ రిమోట్ ప్రాంతాలకు సంబంధించి కొన్ని వెసులుబాట్లు కల్పంచారు. ప్రతి విద్యార్థీ, ఆయా క్లాసు విషయమై చట్టపరమైన రీతిలో వయసు పరంగా అర్హత సంపాదించగలుగుతారు. సంబంధిత డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ కోసం అవసరమవుతాయి. అనంతరం వాటిని అథారిటీస్ స్క్రూటినీ చేస్తారు. అనంతరం సమాచారాన్ని విద్యార్థుల తల్లిదండ్రులకు పంపిస్తారు. స్కూల్స్ వెబ్ సైట్ల ద్వారా కూడా సమాచారాన్ని తెలుసుకోవచ్చు.  ఆన్ లైన్ విధానం ద్వారా ప్రత్యేకంగా అకౌంట్ క్రియేట్ చేసుకుని, అవసరమైన అన్ని కాలమ్స్ పూర్తి చేయాల్సి వుంటుంది రిజిస్ట్రేషన్ కోసం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com