విదేశాలకు వెళ్లేవారు పాస్ పోర్టు వాలిడిటీ చెక్ చేసుకోవాలన్న దుబాయ్
- April 07, 2021
దుబాయ్:దుబాయ్ నుంచి విదేశాలకు వెళ్తున్నారా? అయితే మీ ప్రయాణానికి ముందు పాస్ పోర్టు వాలిడిటీ కాలాన్ని ఓ సారి చెక్ చేసుకోవాలంటూ డీజీఆర్ఎఫ్ ప్రజలకు సూచించింది. విదేశాలకు వెళ్లేవారి పాస్ పోర్టు వాలిడిటీ కనీసం మూడు నెలలు అయిన ఉండాలని స్పష్టం చేసింది. ముఖ్యంగా ఇండియా, పాకిస్తాన్, యూఎస్, యూకే, పిలిఫ్పైన్స్ వెళ్లేవారు తప్పనిసరిగా పాస్ పోర్టు గడువు ముగిసే కాలాన్ని దుబాయ్ ఎమిరాతి ఎయిర్ లైన్స్ వెబ్ సైట్లో ఖచ్చితంగా సరిచూసుకోవాలని వెల్లడించింది. అదే విధంగా ఆయా దేశాల నుంచి వచ్చే వారి పాస్ పోర్టు, ఇతర డాక్యుమెంట్ల కాల పరిమితి గడువు ఖచ్చితంగా ఆరు నెలలైనా ఉండాలని స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- దుబాయ్లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!
- బసవతారకం ఆసుపత్రికి సంజయ్ దత్ రావడం సంతోషకరం: బాలకృష్ణ
- బహ్రెయిన్లో న్యాయ సేవలకు ఈ-పేమెంట్ సర్వీస్..!!
- ఒమన్లో విద్యుత్ కేబుళ్ల చోరీ.. నలుగురి అరెస్టు..!!
- కువైట్లో కార్మికుల హక్కులకు మరింత రక్షణ..!!







