భారత్ లో కరోనా కేసుల వివరాలు
- April 07, 2021
న్యూ ఢిల్లీ:భారత్ లో కరోనా కేసులు భారీ సంఖ్యలో పెరుగుతున్నాయి.కేసులు పెరుగుతున్న కఠిన చర్యలు తీసుకుంటున్నారు.ఇక ఇదిలా ఉంటె కేంద్ర ఆరోగ్యశాఖ తాజాగా కరోనా బులెటిన్ ను రిలీజ్ చేసింది.ఈ బులెటిన్ ప్రకారం దేశంలో కొత్తగా 1,15,736 కేసులు నమోదయ్యాయి. భారత్లో ఇప్పటి వరకు నమోదైన కేసుల్లో ఇదే రికార్డ్ అని చెప్పొచ్చు.భారత్లో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,28,01,785కి చేరింది. ఇందులో 1,17,92,135 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 8,43,473 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.ఇక ఇదిలా ఉంటె, గడిచిన 24 గంటల్లో భారత్లో కరోనాతో 630 మంది మృతి చెందారు.దీంతో భారత్లో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,66,177కి చేరింది.ఇక గడిచిన 24 గంటల్లో భారత్లో 59,856 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.భారత్లో ఇప్పటి వరకు మొత్తం 8,70,77,474 మందికి వ్యాక్సిన్ అందించారు.
తాజా వార్తలు
- ప్రమాదానికి గురైన మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ విమానం
- స్పెషలిస్ట్ లేకుండా లేజర్ సెషన్లు..!!
- ముత్రాలో పడవ బోల్తా..మృతులు లైఫ్ జాకెట్లు ధరించలేదు..!!
- ఉత్తర ముహారక్ ఆరోగ్య కేంద్రంలో 24 గంటల సేవలు పునరుద్ధరణ..!!
- సౌదీలోని ప్రధాన నగరాల్లో ట్రాఫిక్ సవాళ్లపై చర్చలు..!!
- కువైట్ లో ట్రాఫిక్ జరిమానాల పేరిట స్కామ్ మెసేజులు..!!
- దుబాయ్ లో ప్రపంచంలోనే మొట్టమొదటి గోల్డ్ స్ట్రీట్..!!
- ఎంపీ సంతోష్ రావు పై కవిత సంచలన వ్యాఖ్యలు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన లోక్ సభాపక్షనేత బాలశౌరి
- ఏపీ: ఎట్టకేలకు కొత్త బైపాస్ ప్రారంభం..త్వరలోనే మరొకటి!







