ఇంటీరియర్ మినిస్టర్తో రాయబారి చర్చలు
- April 07, 2021కువైట్: కువైట్ మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ షేక్ తామెర్ అలి సబాహ్ అల్ సలెమ్ అల్ సబాహ్, భారత రాయబారి శిబి జార్జితో పలు అంశాలపై చర్చించారు. ఈ చర్చ సందర్భంగా పలు కీలక అంశాల గురించి ఇరువురూ తమ అభిప్రాయాల్ని పంచుకున్నారు. ఇరు దేశాల మధ్య సన్నిహిత సంబంధాల్ని మరింత బలోపేతం చేయడంతోపాటుగా, హెల్త్ మరియు సెక్యూరిటీ విభాగాల్లో ఇంకా బాగా కలిసి పనిచేయాల్సిన ఆవశ్యకతను గురించి చర్చించడం జరిగింది. కువైట్లో నివసిస్తోన్న భారతీయులకు సంబంధించిన సమస్యలపైన కూడా ఈ సందర్భంగా లోతైన చర్చ జరిగింది.
తాజా వార్తలు
- 30 ఎయిర్బస్ విమానాలు ఆర్డర్ చేసిన ఇండిగో
- JEE మెయిన్ రిజల్ట్స్ విడుదల..
- రేపు హైదారాబాద్ లో ఉపరాష్ట్రపతి పర్యటన..
- ఐఫోన్ యూజర్ల కోసం వాట్సాప్ పాస్కీ సపోర్టు వచ్చేసింది..
- అమెరికా రిపోర్టును తిరస్కరించిన భారత్
- రిజర్వేషన్లు రద్దుకోసం మోదీ ప్రయత్నం చేస్తున్నారు: సీఎం రేవంత్
- నామినేషన్ దాఖలు చేసిన సీఎం జగన్
- మే 14 నుంచి సౌదీ-యూకే ఎక్స్పో
- ‘క్షమాపణ డిక్రీ’పై మానవ హక్కుల సంఘాల ప్రశంసలు
- కీలక దశలోకి యూఏఈ-ఒమన్ రైల్వేలైన్..!