ఇంటీరియర్ మినిస్టర్తో రాయబారి చర్చలు
- April 07, 2021కువైట్: కువైట్ మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ షేక్ తామెర్ అలి సబాహ్ అల్ సలెమ్ అల్ సబాహ్, భారత రాయబారి శిబి జార్జితో పలు అంశాలపై చర్చించారు. ఈ చర్చ సందర్భంగా పలు కీలక అంశాల గురించి ఇరువురూ తమ అభిప్రాయాల్ని పంచుకున్నారు. ఇరు దేశాల మధ్య సన్నిహిత సంబంధాల్ని మరింత బలోపేతం చేయడంతోపాటుగా, హెల్త్ మరియు సెక్యూరిటీ విభాగాల్లో ఇంకా బాగా కలిసి పనిచేయాల్సిన ఆవశ్యకతను గురించి చర్చించడం జరిగింది. కువైట్లో నివసిస్తోన్న భారతీయులకు సంబంధించిన సమస్యలపైన కూడా ఈ సందర్భంగా లోతైన చర్చ జరిగింది.
తాజా వార్తలు
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?
- మహిళల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..