ఏటీఎం ద్వారా ఫీజుల చెల్లింపు
- March 02, 2016
బహ్రెయిన్లో యజమానులు, వ్యాపారవేత్తలు ఇక నుంచి న్యాబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ (ఎల్ఎంఆర్ఎ) బిల్స్ను ఎటిఎం కార్డుల ద్వారా చెల్లించవచ్చు. ఎల్ఎంఆర్ఎ డిప్యూటీ సీఈఓ షేక్ ఫవాజ్ బిన్ హమాద్ అల్ ఖలీఫా ఈ విషయమై మాట్లాడుతూ, పన్ను చెల్లింపుదారుల కోసం ఈ సులభతరమైన మార్గాన్ని అందుబాటులోకి తీసుకు వచ్చినట్లు చెప్పారు. ఎటీఎంల ద్వారా వివిధ బ్యాంకులకు చెందిన క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా ఎల్ఎంఆర్ఎ బిల్స్ను మార్చ్ 1 నుంచి చెల్లించవచ్చు. ఎల్ఎంఆర్ఎ ఫైనాన్షియల్ విభాగం దీనికి సంబంధించిన అన్ని సాంకేతికపరమైన ఏర్పాట్లనూ బ్యాంకింగ్ సెక్టార్ డిపార్ట్మెంట్ ద్వారా పూర్తిచేసింది. బ్యాంకుల నిబంధనలు, షరతులకు అనుగుణంగా ఏటీఎం కార్డుల వినియోగం ఆధారపడి ఉంటుంది.
తాజా వార్తలు
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!







