బహ్రెయిన్ నాయకత్వాన్ని అభినందించిన భారత ఉప రాష్ట్రపతి
- April 08, 2021బహ్రెయిన్: భారత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, బహ్రెయిన్ విదేశాంగ మంత్రి డాక్టర్ అబ్దుల్ లతతీఫ్ బిన్ రషీద్ అల్ జయానీకి ఘన స్వాగతం పలికారు. అధికారిక పర్యటనలో భాగంగా భారత్ చేరుకున్నారు డాక్టర్ లతీఫ్ బిన్ రషీద్ అల్ జయానీ. ఈ సందర్భంగా భారత ఉప రాష్ట్రపతితో పలు అంశాలపై బహ్రెయిన్ విదేశాంగ మంత్రి చర్చలు జరిపారు. భారత ఉప రాష్ట్రపతి, బహ్రెయిన్ నాయకత్వం కరోనా పాండమిక్ సమయంలో అక్కడి భారత ప్రజలకు అందించిన సహాయ సహకారాల్ని కొనియాడారు. భారత్ - బహ్రెయిన్ మధ్య సన్నిహిత సంబంధాలు మరింత మెరుగు పరచడం ద్వారా ఇరు దేశాల అభివృద్ధి మరింత వేగంగా జరుగుతుందనీ, పరస్పరం సహకరించుకోవడం ద్వారా ఇది సాధ్యమవుతుందని ఇరువు నాయకులు అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు