కోవిడ్ ఎఫెక్ట్ః వీకెండ్లో దోహా మెట్రో రైల్ బంద్
- April 08, 2021దోహా: దేశంలో కరోనా కేసులు రోజు రోజుకీ పెరిగిపోతుండటంతో ఖతార్ ప్రభుత్వం కోవిడ్ ఆంక్షలను మళ్లీ కఠినతరం చేస్తోంది.ఇందులో భాగంగా రవాణా సర్వీసులపై ఫోకస్ చేసింది. దోహా మెట్రోలో ఇక నుంచి పూర్తి స్థాయి సామర్థ్యంలో 20 శాతం మంది ప్రయాణికులనే అనుమతించనున్నట్లు వెల్లడించింది.ఇక వారంతపు సర్వీసులను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అంటే ఆదివారం నుంచి గురువారం వరకు 20 శాతం ప్రయాణికులతో సర్వీసులు అందుబాటులో ఉంటాయి.శుక్రవారం, శనివారం మాత్రం సర్వీసులు రద్దు అవుతాయి. ఈ నెల 9 నుంచే ఈ నిబంధన అమలులోకి రానుంది.
--రాజ్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి, ఖతార్)
తాజా వార్తలు
- షార్జాలో విషాదం.. లాక్ చేసిన కారులో ఏడేళ్ల చిన్నారి మృతి
- ఫుజైరాలో వైల్డ్ క్యాట్ పట్టివేత.. ఓనరుకు భారీ జరిమానా
- కువైట్ టవర్ టిక్కెట్ల ఫోర్జరీ.. ప్రవాసికి 7 ఏళ్ల జైలుశిక్ష
- టూరిజం ప్యాకేజీలను ఆవిష్కరించిన ఒమన్
- సోదరుడిని కత్తితో చంపిన యువకుడికి 15ఏళ్ల జైలుశిక్ష
- దుబాయ్ టాక్సీలో వస్తువులు మర్చిపోతే ఏం చేయాలి?
- ఐదోసారి రష్యా అధ్యక్షుడిగా పుతిన్..
- ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమాన సర్వీసులు రద్దు
- వేములవాడ ఆలయంలో ప్రధాని మోడీ ప్రత్యేక పూజలు
- బహ్రెయిన్ స్కూళ్లల్లో ఇంగ్లిష్ లో సైన్స్, మ్యాథ్స్ బోధన