కోవిడ్ ఎఫెక్ట్ః వీకెండ్లో దోహా మెట్రో రైల్ బంద్
- April 08, 2021దోహా: దేశంలో కరోనా కేసులు రోజు రోజుకీ పెరిగిపోతుండటంతో ఖతార్ ప్రభుత్వం కోవిడ్ ఆంక్షలను మళ్లీ కఠినతరం చేస్తోంది.ఇందులో భాగంగా రవాణా సర్వీసులపై ఫోకస్ చేసింది. దోహా మెట్రోలో ఇక నుంచి పూర్తి స్థాయి సామర్థ్యంలో 20 శాతం మంది ప్రయాణికులనే అనుమతించనున్నట్లు వెల్లడించింది.ఇక వారంతపు సర్వీసులను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అంటే ఆదివారం నుంచి గురువారం వరకు 20 శాతం ప్రయాణికులతో సర్వీసులు అందుబాటులో ఉంటాయి.శుక్రవారం, శనివారం మాత్రం సర్వీసులు రద్దు అవుతాయి. ఈ నెల 9 నుంచే ఈ నిబంధన అమలులోకి రానుంది.
--రాజ్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి, ఖతార్)
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు