7, 8 తేదీల్లో కేసీఆర్‌ ముంబాయి పర్యటన

- March 02, 2016 , by Maagulf
7, 8 తేదీల్లో కేసీఆర్‌ ముంబాయి పర్యటన

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈనెల 7, 8 తేదీల్లో మహారాష్ట్ర రాజధాని ముంబయిలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై తెలంగాణ, మహారాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఒప్పందం కుదుర్చుకోనున్నాయి. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమక్షంలో అధికారులు ఒప్పంద పత్రాలు మార్చుకుంటారు. కేసీఆర్‌తో పాటు భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు, పలువురు అధికారులు ముంబయి వెళ్లనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com