పాఠశాలలో ఘోర అగ్ని ప్రమాదం...
- April 09, 2021అహ్మదాబాద్: అహ్మదాబాద్లోని కృష్ణానగర్ ప్రాంతంలోని పాఠశాలలో అగ్నిప్రమాదం సంభవించింది. స్థానిక అంకుర్ ఇంటర్నేషనల్ స్కూల్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. 6-7 మంది చిన్నారులు మంటల్లో చిక్కుకున్నట్లు సమాచారం.అగ్నిమాపక శాఖకు చెందిన 10 వాహనాలు సంఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే, కరోనా కారణంగా, ప్రస్తుతం పాఠశాలలు మూసిఉండగా, అక్కడికి పిల్లలు ఎలా వచ్చారన్న దానిపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.ఇక, పాఠశాలలో ఎలా మంటలు చెలరేగాయన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ