మూగబోయిన ముంబై నగరం...

- April 10, 2021 , by Maagulf
మూగబోయిన ముంబై నగరం...

ముంబై: మహారాష్ట్రలో కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి.కరోనా కేసులు విజృంభిస్తున్న నేపథ్యంలో మహా ప్రభుత్వం ఇటీవలే కీలక నిర్ణయం తీసుకుంది.రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూతో పాటుగా వారాంతాల్లో ముంబై నగరంలో లాక్ డౌన్ విధించాలని నిర్ణయం తీసుకున్నారు.ఈరోజు ఉదయం 6 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు లాక్ డౌన్ అమలులో ఉంటుంది.ఈ ఉదయం నుంచే ముంబై మహానగరంలో వీధులు మూగబోయాయి.రోడ్డుపై మనుషులు ఎవరూ కనిపించడం లేదు.రోడ్లన్నీ నిర్మాణుష్యంగా మారిపోయాయి.మహారాష్ట్రలో రోజుకు 50వేలకు పైగా కేసులు,300 లకు పైగా మరణాలు సంభవిస్తున్నాయి.దీంతో అక్కడి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com