మూగబోయిన ముంబై నగరం...
- April 10, 2021
ముంబై: మహారాష్ట్రలో కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి.కరోనా కేసులు విజృంభిస్తున్న నేపథ్యంలో మహా ప్రభుత్వం ఇటీవలే కీలక నిర్ణయం తీసుకుంది.రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూతో పాటుగా వారాంతాల్లో ముంబై నగరంలో లాక్ డౌన్ విధించాలని నిర్ణయం తీసుకున్నారు.ఈరోజు ఉదయం 6 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు లాక్ డౌన్ అమలులో ఉంటుంది.ఈ ఉదయం నుంచే ముంబై మహానగరంలో వీధులు మూగబోయాయి.రోడ్డుపై మనుషులు ఎవరూ కనిపించడం లేదు.రోడ్లన్నీ నిర్మాణుష్యంగా మారిపోయాయి.మహారాష్ట్రలో రోజుకు 50వేలకు పైగా కేసులు,300 లకు పైగా మరణాలు సంభవిస్తున్నాయి.దీంతో అక్కడి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
తాజా వార్తలు
- తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి
- భారతీయ పారిశ్రామికవేత్తలతో ట్రంప్ సమావేశం
- మీ డ్రైవింగ్ లైసెన్స్లో మొబైల్ నంబర్ను ఆన్లైన్లో ఎలా మార్చాలో తెలుసా?
- పెట్టుబడులకు ఏపీకి మించిన రాష్ట్రం లేదు..దావోస్లో సీఎం చంద్రబాబు
- ఇంటి నుంచే FIR? తెలంగాణ పోలీసుల కొత్త నిర్ణయం
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!
- ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- కేరళ పౌల్ట్రీ దిగుమతుల పై ఒమన్ నిషేధం..!!







