మూగబోయిన ముంబై నగరం...
- April 10, 2021
ముంబై: మహారాష్ట్రలో కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి.కరోనా కేసులు విజృంభిస్తున్న నేపథ్యంలో మహా ప్రభుత్వం ఇటీవలే కీలక నిర్ణయం తీసుకుంది.రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూతో పాటుగా వారాంతాల్లో ముంబై నగరంలో లాక్ డౌన్ విధించాలని నిర్ణయం తీసుకున్నారు.ఈరోజు ఉదయం 6 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు లాక్ డౌన్ అమలులో ఉంటుంది.ఈ ఉదయం నుంచే ముంబై మహానగరంలో వీధులు మూగబోయాయి.రోడ్డుపై మనుషులు ఎవరూ కనిపించడం లేదు.రోడ్లన్నీ నిర్మాణుష్యంగా మారిపోయాయి.మహారాష్ట్రలో రోజుకు 50వేలకు పైగా కేసులు,300 లకు పైగా మరణాలు సంభవిస్తున్నాయి.దీంతో అక్కడి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
తాజా వార్తలు
- మే 1న డీజీపీగా బాధ్యతలు స్వీకరించనున్న సీవీ ఆనంద్
- పడవలలో ఉన్న175 మంది గాజా కార్యకర్తలను అరెస్టు చేసిన ఇజ్రాయెల్
- అమెరికా-ఇరాన్ సంక్షోభం: హర్మూజ్ జలసంధి పై ముదురుతున్న పోరు
- ఘోర రోడ్డు ప్రమాదం..15 మంది దుర్మరణం.. 20 మందికి పైగా తీవ్ర గాయాలు
- హై-టెక్ సేవలను ప్రారంభించిన రాయల్ హాస్పిటల్..!!
- జూలై 1 నుండి 31 వరకు ఖతార్ టాయ్ ఫెస్టివల్..!!
- బహ్రెయిన్ లో దోమల వ్యాప్తి నివారణ పై స్పెషల్ ఫోకస్..!!
- కువైట్ లో మే 3 నుండి వైద్య సిబ్బందికి సెలవులు..!!
- ఆన్లైన్ కంటెంట్ పై సౌదీ అరేబియా కఠిన చర్యలు..!!
- భారీగా భారత్-యూఏఈ విమాన ఛార్జీలు..!!









