మూగబోయిన ముంబై నగరం...
- April 10, 2021ముంబై: మహారాష్ట్రలో కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి.కరోనా కేసులు విజృంభిస్తున్న నేపథ్యంలో మహా ప్రభుత్వం ఇటీవలే కీలక నిర్ణయం తీసుకుంది.రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూతో పాటుగా వారాంతాల్లో ముంబై నగరంలో లాక్ డౌన్ విధించాలని నిర్ణయం తీసుకున్నారు.ఈరోజు ఉదయం 6 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు లాక్ డౌన్ అమలులో ఉంటుంది.ఈ ఉదయం నుంచే ముంబై మహానగరంలో వీధులు మూగబోయాయి.రోడ్డుపై మనుషులు ఎవరూ కనిపించడం లేదు.రోడ్లన్నీ నిర్మాణుష్యంగా మారిపోయాయి.మహారాష్ట్రలో రోజుకు 50వేలకు పైగా కేసులు,300 లకు పైగా మరణాలు సంభవిస్తున్నాయి.దీంతో అక్కడి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
తాజా వార్తలు
- ‘వందే భారత్’ మెట్రో ఫస్ట్ లుక్
- రెండేళ్ల పాటు కాలేజీ విద్యార్థులకు ఉచిత ట్రాన్స్ పోర్ట్
- త్వరలో DXB విమానాశ్రయం మూసివేత?
- కొన్ని ప్రాంతాలలో దుమ్ము తుఫాను.. హెచ్చరిక జారీ
- భారీ వర్షాల తర్వాత 30% పెరిగిన ప్రీమియంలు..!
- కువైట్లో విద్యుత్ కోతలపై ఆందోళనలు..!
- పాలస్తీనా రాష్ట్రానికి అంతర్జాతీయ గుర్తింపు..సౌదీ క్యాబినెట్ పిలుపు..!
- రష్యా క్షిపణి దాడిలో 'హ్యారీపోటర్ కోట' ధ్వంసం..!
- TAS-UK ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది వేడుకలు
- జనసేన గాజు గ్లాస్ గుర్తుపై మరింత గందరగోళం - హైకోర్టుకు ఈసీ ఏం చెప్పిందంటే?