ప్రార్థనల కోసం రోడ్డుపై వాహనాలను పార్క్ చేస్తే ఫైన్
- April 10, 2021
యూఏఈ: ప్రార్థనల కోసం రోడ్డు పక్కగా వాహనాలను పార్క్ చేస్తే జరిమానా ఎదుర్కొవాల్సి వస్తుందని అబుదాబి అధికారులు హెచ్చరించారు. తమ అధికారిక సోషల్ మీడియా ఖతాల్లో దీనికి సంబంధించి హెచ్చరికలు జారీ చేసింది. గత శుక్రవారం కొద్ది మంది ట్రక్, బస్సు డ్రైవర్లు రోడ్డు పక్కనే వాహనాలను నిలిపి ప్రార్థనలు చేసినట్లు వివరించింది. అలా రోడ్డు పక్కనే వాహనాలను నిలిపివేయటం ప్రమాదాలకు దారితీస్తుందని, తోటి వాహనదారులకు ప్రాణాలకు ముప్పు కలగజేసినవారు అవుతారని ఆందోళన వ్యక్తం చేసిన అధికారులు..ఇక నుంచి వాహనాలను రోడ్డుపక్కగా పార్క్ చేస్తే జరిమానాలు ఎదుర్కొవాల్సి వస్తుందని వెల్లడించారు.
తాజా వార్తలు
- తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి
- భారతీయ పారిశ్రామికవేత్తలతో ట్రంప్ సమావేశం
- మీ డ్రైవింగ్ లైసెన్స్లో మొబైల్ నంబర్ను ఆన్లైన్లో ఎలా మార్చాలో తెలుసా?
- పెట్టుబడులకు ఏపీకి మించిన రాష్ట్రం లేదు..దావోస్లో సీఎం చంద్రబాబు
- ఇంటి నుంచే FIR? తెలంగాణ పోలీసుల కొత్త నిర్ణయం
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!
- ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- కేరళ పౌల్ట్రీ దిగుమతుల పై ఒమన్ నిషేధం..!!







