75 ఏళ్లు దాటిన వారికి అపాయింట్మెంట్ లేకుండానే కోవిడ్ వ్యాక్సిన్
- April 10, 2021
సౌదీ: కోవిడ్ కేసుల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతుండటంతో వీలైనంత తొందరగా వీలైనంత ఎక్కువ మందికి కోవిడ్ వ్యాక్సిన్ అందించే పనిలో ఉంది. ఇందులో భాగంగా కింగ్డమ్ పరిధిలోని వృద్ధులు అందరికీ వ్యాక్సిన్ అందించటంపై ఫోకస్ చేసింది. 75 ఏళ్లు నిండిన వాళ్లంతా వెంటనే వ్యాక్సిన్ వేయించుకోవాలని, వారికి ఎలాంటి ముందస్తు అపాయింట్మెంట్ కూడా అవసరం లేదని వివరించింది. 75 ఏళ్లు నిండితే వ్యాక్సిన్ కేంద్రాలకు నేరుగా వెళ్లి టీకాలు తీసుకొవచ్చని వివరించింది. ఇదిలాఉంటే ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 587 కేంద్రాల్లో 60 లక్షల మందికి వ్యాక్సిన్ అందించినట్లు వెల్లడించింది. సమాజ ఆరోగ్య భద్రత కోసం ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వ్యాక్సిన్ వేయించుకోవాలని కోరింది.
తాజా వార్తలు
- ఖతార్లోని ప్రైవేట్ స్కూళ్లలో ఉచిత, రాయితీ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- జెబెల్ షమ్స్లో జీరో కంటే తక్కువకు టెంపరేచర్స్..!!
- బహ్రెయిన్ జస్రాలో అతిపెద్ద విద్యుత్ స్టేషన్ ప్రారంభం..!!
- సౌదీ రియల్ ఎస్టేట్ ధరల సూచీ..క్యూ4లో తగ్గుదల..!!
- కువైట్ లో నాలుగు ప్రైవేట్ ఫార్మసీల లైసెన్స్లు రద్దు..!!
- ఫిబ్రవరిలో అహ్మదాబాద్-షార్జా మధ్య స్పైస్జెట్ సర్వీసులు..!!
- తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి
- భారతీయ పారిశ్రామికవేత్తలతో ట్రంప్ సమావేశం
- మీ డ్రైవింగ్ లైసెన్స్లో మొబైల్ నంబర్ను ఆన్లైన్లో ఎలా మార్చాలో తెలుసా?
- పెట్టుబడులకు ఏపీకి మించిన రాష్ట్రం లేదు..దావోస్లో సీఎం చంద్రబాబు







