అల్ మవాలె బ్రిడ్జి వినియోగదారులకు హెచ్చరిక
- April 10, 2021
మస్కట్:అల్ మవాలె బ్రిడ్జి వద్ద నిర్మాణ పనులు జరుగుతున్నందున రోడ్డు వినియోగదారులు అప్రమత్తంగా వుండాలని రాయల్ ఒమన్ పోలీస్ విజ్ఞప్తి చేయడం జరిగింది.సుల్తాన్ కబూస్ స్ట్రీట్ వినియోగదారులు, అల్ మవాలె బ్రిడ్జి తర్వాత అల్ ఖోద్ వైపు నిర్మాణ పనులు జరుగుతున్నందున అప్రమత్తంగా వుండాలన్నది రాయల్ ఒమన్ పోలీస్ విడుదల చేసిన హెచ్చరిక ప్రకటన సారాంశం.
తాజా వార్తలు
- మళ్లీ దుందుడుకు చర్యలకు పాల్పడ్డ పాకిస్థాన్..
- ప్రపంచ దేశాల సహకారంతోనే ఉగ్రవాదం పై విజయం: మంత్రి జైశంకర్
- సౌదీ అరేబియాలో 'స్పియర్స్ ఆఫ్ విక్టరీ 2026' ప్రారంభం..!!
- ఇండియాకు డబ్బు పంపడానికి ఇదే సరైన సమయమా?
- 8 రోజుల్లో 28వేలకు పైగా ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదు..!!
- UNRWAకు మద్దతు కొనసాగుతుంది: ఖతార్
- రెసిడెన్సీ చెల్లుబాటుకు ఎక్స్ పాట్ ఐడి కార్డు లింక్..!!
- సలాలాకు దక్షిణంగా అరేబియా సముద్రంలో భూకంపం..!!
- ఎన్ విడియా ఉపాధ్యక్షురాలితో సీఎం చంద్రబాబు భేటీ
- ఏప్రిల్ నుంచి యూపీఐ ద్వారా పీఎఫ్ విత్డ్రా







