యూఏఈ: కొత్త చారిత్రక మసీదు షార్జాలో ప్రారంభం
- April 10, 2021
యూఏఈ: షేక్ డాక్టర్ సుల్తాన్ బిన్ ముహమ్మద్ అల్ కాసిమి, శుక్రవారం కల్బా బీచ్ రోడ్డులోగల మెరిటేజ్ మసీదు స్క్వేర్ని ప్రారంభించారు. ఈ స్క్వేర్, ప్రధాన టూరిజస్టు ఆకర్షణగా వుంది. ఖోర్ కల్బా పోర్టు, న్యూ క్యాసిల్ నైబర్హుడ్ మసీదు మిరయు అభివృద్ధి చేసిన కల్బా కోర్నిచ్ ఎక్స్టెన్షన్ వంటివి ఇక్కడ అదనపు ప్రధాన ఆకర్షణలు.ఈ స్క్వేర్లో ఫిషర్మెన్ హెరిటేజ్ మాస్క్ సైఫ్ బిన్ ఘానిమ్ మసీదు అలాగే వాటర్ ఫౌంటెయిన్ వున్నాయి.
తాజా వార్తలు
- భారత చిన్నారుల విద్య కోసం జీవితాన్ని అంకితం చేసిన శాండ్రా
- శ్రీవారి భక్తులకు అలర్ట్..ఆగస్టు 1 నుండి పుష్కరిణి మూసివేత!
- విద్యాసంస్థల్లో డ్రగ్స్ నిర్మూలనకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- గోవాలో జూలై 25–27 వరకు ‘యూత్ ఐకానిక్ ఎంటర్ప్రెన్యూర్స్ సమ్మిట్–2026’
- ఎన్ఆర్ఐ సర్టిఫికెట్ల కోసం అత్యవసర సేవలు.. దుబాయ్లోని భారత కాన్సులేట్ కీలక ప్రకటన..!!
- ఖతార్లో మరో మూడు సంవత్సరాల పాటు ONE ఛాంపియన్షిప్ పోటీలు..!!
- షైఖ్ ఇసా బిన్ సల్మాన్ బ్రిడ్జిపై రాకపోకలపై ఆంక్షలు..!!
- సముద్ర భద్రత, నౌకాయాన స్వేచ్ఛకు ఒమాన్ మద్దతు..!!
- సౌదీలో కొత్త జనరల్ ఎడ్యుకేషన్ చట్టానికి ఆమోదం..!!
- సౌదీలో సాటా నైట్ క్రికెట్ టోర్నమెంట్ ఘన విజయం..







