1,053 మంది విదేశీయులకు కువైట్ దేశ బహిస్కరణ
- March 02, 2016
దక్షిణాసియా మరియు అరబ్ దేశాల నుంచి కువైట్ దేశంలో రహస్యంగా ఉన్న1,053 విదేశీ కార్మికులను తమ దేశం నుంచి దెశ బహిస్కరణ చేశారు. వీరు జ్లీబ్ అల్ శుయుఖ్ ప్రాంతంలో నివసించేవారు రాజధానిలో ప్రాంతంలో జరిగిన ఈ ఆకస్మిక దాడిలో వీరిని అదుపులోకి తీసుకొన్నారు, మంగళవారం నిర్వహించిన ఈ దాడి సమయంలో 4.015 విదేశీయుల గుర్తింపు పత్రాలను తనిఖీ చేశారు, వారు దేశంలో అనుమతికి మించి అత్యధిక కాలం నిర్ధారించడానికి వారి వారి పత్రాలను పరిశీలన జరిపారు వీరిలో 1,053 మంది విదేశీయులకు కాల పరిమితి ముగిసిపోయినప్పటకి అక్రమంగా కువైట్ లో నివసిస్తున్నట్లు గుర్తించారు. అంతర్గత వ్యవహారాల శాఖ పోలీసులు అధ్వర్యంలో జరిగిన పత్రాల పరిశీలన విజయవంతమైంది. ఇదే సమయంలో ఏ ఒక్కరు పారిపోకుండా ఆ ప్రాంతంలో గట్టి పహారా ఏర్పాటు చేశారు. కువైట్ గత నెలలో ఇదే తరహ తనిఖీలో 3,548 మంది విదేశీయుల పత్రాలను పరిశీలించి అందులో 1,170 మంది అనుమతి లేని విదేశీయులను అదుపులోనికి తీసుకొన్నారు.
తాజా వార్తలు
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!







