ఇవాళ రాత్రి నుంచి అమల్లోకి లాక్డౌన్ ఆంక్షలు
- April 14, 2021మస్కట్: రోజురోజుకీ కరోనా తీవ్రత పెరగుతుండటంతో ఒమన్ ప్రభుత్వం పాక్షిక ఆంక్షల వైపే మొగ్గు చూపింది. ఇవాళ్టి రాత్రి నుంచి లాక్డౌన్ ఆంక్షలు అమల్లోకి వస్తున్నట్లు ప్రకటించింది. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 4 గంటల వరకు ప్రజలంతా లాక్డౌన్ నిబంధనలను పాటించాలని సూచించింది. ఆంక్షలు అమలులో ఉన్న సమయంలో ఎలాంటి వాణిజ్య కార్యకలాపాలకు అనుమతి ఉండదు. అలాగే ప్రజలు బయట తిరగకూడదు. అత్యవసర వాహనాలను మినహా మిగిలిన వాహనదారులను అనుమతి ఉండదు. రంజాన్ మాసం మొత్తం లాక్డౌన్ కొనసాగుతుందని ఒమన్ స్పష్టత ఇచ్చింది. ఇదిలాఉంటే ఒమన అధికారులు ఆన్ లైన్ ద్వారా విడుదల చేసిన ఓ ప్రకటనలో కరోనా తీవ్రత దృష్ట్యా తారావిహ్ ప్రార్థనలకు కూడా అనుమతి లేదని వెల్లడించింది.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ