రమదాన్ వేళ ట్యాక్సీ ఓనర్లకు పండగ బోనస్ ప్రకటించిన దుబాయ్
- April 14, 2021దుబాయ్: పవిత్ర రమదాన్ పురస్కరించుకొని ట్యాక్సీ ఓనర్లకు శుభవార్త అందించింది దుబాయ్. ట్యాక్సీ నెంబర్ ప్లేట్ ఓనర్లకు Dh14 మిలియన్ల బోనస్ ప్రకటించింది. ఈ మేరకు యూఏఈ ప్రధానమంత్రి, దుబాయ్ రూలర్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మఖ్తౌమ్ ఆదేశాలు జారీ చేశారు. 2020 ఏడాదికి సంబంధించి బోనస్ వర్తించనుంది. దీంతో మొత్తం 2,833 మంది ట్యాక్సీ ఓనర్లకు లబ్ధి చేకూరనుంది. దుబాయ్ రూలర్ ఆదేశాల పట్ల ఆర్టీఏ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్స్ బోర్డ్ చైర్మన్ ధన్యవాదాలు తెలిపారు.
తాజా వార్తలు
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?
- మహిళల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..
- రేపు రాజమండ్రికి మోడీ రాక..ట్రాఫిక్ ఆంక్షలు
- పార్కులు, ప్లేగ్రౌండ్ల కోసం కొత్త సమయాలు