రమదాన్ వేళ ట్యాక్సీ ఓనర్లకు పండగ బోనస్ ప్రకటించిన దుబాయ్
- April 14, 2021
దుబాయ్: పవిత్ర రమదాన్ పురస్కరించుకొని ట్యాక్సీ ఓనర్లకు శుభవార్త అందించింది దుబాయ్. ట్యాక్సీ నెంబర్ ప్లేట్ ఓనర్లకు Dh14 మిలియన్ల బోనస్ ప్రకటించింది. ఈ మేరకు యూఏఈ ప్రధానమంత్రి, దుబాయ్ రూలర్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మఖ్తౌమ్ ఆదేశాలు జారీ చేశారు. 2020 ఏడాదికి సంబంధించి బోనస్ వర్తించనుంది. దీంతో మొత్తం 2,833 మంది ట్యాక్సీ ఓనర్లకు లబ్ధి చేకూరనుంది. దుబాయ్ రూలర్ ఆదేశాల పట్ల ఆర్టీఏ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్స్ బోర్డ్ చైర్మన్ ధన్యవాదాలు తెలిపారు.
తాజా వార్తలు
- నకిలీ పెట్టుబడి, ట్రేడింగ్ మోసాల పై ప్రజలకు దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- పెట్రోల్ బంకుల్లో ‘నో స్టాక్’ బోర్డులు కనిపించకూడదు: సీఎం చంద్రబాబు
- ఇరాన్ దాడి షాక్…అమెరికా స్థావరాలకు భారీ నష్టం
- చెన్నై పై గుజరాత్ ఘన విజయం
- కరీంనగర్ లో ఘనంగా కుబేర క్లాత్ షోరూం రెండో బ్రాంచ్ ప్రారంభం
- కువైట్లో ఎన్నారై టిడిపి ఆధ్వర్యంలో క్యాన్సర్ బాధిత కార్యకర్తకు ఆర్థిక సహాయం
- ప్రముఖ భారతీయ వ్యాపారవేత్త వాసు ష్రాఫ్ కన్నుమూత
- 2025లో QR 20.98 బిలియన్ల ‘రియల్’ లావాదేవీలు..!!
- వాట్సాప్ ద్వారా డాక్యుమెంట్స్..యూఏఈలో నిషేధం..!!
- ఎయిర్ పోర్టుల భద్రతకు సమగ్ర ప్రణాళిక అమలు..!!









