ర‌మదాన్ వేళ ట్యాక్సీ ఓన‌ర్లకు పండ‌గ బోన‌స్ ప్ర‌క‌టించిన దుబాయ్‌

- April 14, 2021 , by Maagulf
ర‌మదాన్ వేళ ట్యాక్సీ ఓన‌ర్లకు పండ‌గ బోన‌స్ ప్ర‌క‌టించిన దుబాయ్‌

దుబాయ్: ప‌విత్ర ర‌మ‌దాన్ పుర‌స్క‌రించుకొని ట్యాక్సీ ఓన‌ర్లకు శుభ‌వార్త అందించింది దుబాయ్. ట్యాక్సీ నెంబ‌ర్ ప్లేట్ ఓన‌ర్ల‌కు Dh14 మిలియ‌న్ల బోన‌స్ ప్ర‌క‌టించింది. ఈ మేర‌కు యూఏఈ ప్ర‌ధాన‌మంత్రి, దుబాయ్ రూల‌ర్ షేక్ మొహ‌మ్మ‌ద్ బిన్ ర‌షీద్ అల్ మ‌ఖ్తౌమ్ ఆదేశాలు జారీ చేశారు. 2020 ఏడాదికి సంబంధించి బోన‌స్ వ‌ర్తించ‌నుంది. దీంతో మొత్తం 2,833 మంది ట్యాక్సీ ఓన‌ర్ల‌కు ల‌బ్ధి చేకూర‌నుంది. దుబాయ్ రూల‌ర్ ఆదేశాల ప‌ట్ల ఆర్టీఏ ఎగ్జిక్యూటీవ్ డైరెక్ట‌ర్స్ బోర్డ్ చైర్మ‌న్ ధ‌న్య‌వాదాలు తెలిపారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com