రమదాన్ వేళ ట్యాక్సీ ఓనర్లకు పండగ బోనస్ ప్రకటించిన దుబాయ్
- April 14, 2021
దుబాయ్: పవిత్ర రమదాన్ పురస్కరించుకొని ట్యాక్సీ ఓనర్లకు శుభవార్త అందించింది దుబాయ్. ట్యాక్సీ నెంబర్ ప్లేట్ ఓనర్లకు Dh14 మిలియన్ల బోనస్ ప్రకటించింది. ఈ మేరకు యూఏఈ ప్రధానమంత్రి, దుబాయ్ రూలర్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మఖ్తౌమ్ ఆదేశాలు జారీ చేశారు. 2020 ఏడాదికి సంబంధించి బోనస్ వర్తించనుంది. దీంతో మొత్తం 2,833 మంది ట్యాక్సీ ఓనర్లకు లబ్ధి చేకూరనుంది. దుబాయ్ రూలర్ ఆదేశాల పట్ల ఆర్టీఏ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్స్ బోర్డ్ చైర్మన్ ధన్యవాదాలు తెలిపారు.
తాజా వార్తలు
- భారత చిన్నారుల విద్య కోసం జీవితాన్ని అంకితం చేసిన శాండ్రా
- శ్రీవారి భక్తులకు అలర్ట్..ఆగస్టు 1 నుండి పుష్కరిణి మూసివేత!
- విద్యాసంస్థల్లో డ్రగ్స్ నిర్మూలనకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- గోవాలో జూలై 25–27 వరకు ‘యూత్ ఐకానిక్ ఎంటర్ప్రెన్యూర్స్ సమ్మిట్–2026’
- ఎన్ఆర్ఐ సర్టిఫికెట్ల కోసం అత్యవసర సేవలు.. దుబాయ్లోని భారత కాన్సులేట్ కీలక ప్రకటన..!!
- ఖతార్లో మరో మూడు సంవత్సరాల పాటు ONE ఛాంపియన్షిప్ పోటీలు..!!
- షైఖ్ ఇసా బిన్ సల్మాన్ బ్రిడ్జిపై రాకపోకలపై ఆంక్షలు..!!
- సముద్ర భద్రత, నౌకాయాన స్వేచ్ఛకు ఒమాన్ మద్దతు..!!
- సౌదీలో కొత్త జనరల్ ఎడ్యుకేషన్ చట్టానికి ఆమోదం..!!
- సౌదీలో సాటా నైట్ క్రికెట్ టోర్నమెంట్ ఘన విజయం..







