రమదాన్ వేళ ట్యాక్సీ ఓనర్లకు పండగ బోనస్ ప్రకటించిన దుబాయ్
- April 14, 2021దుబాయ్: పవిత్ర రమదాన్ పురస్కరించుకొని ట్యాక్సీ ఓనర్లకు శుభవార్త అందించింది దుబాయ్. ట్యాక్సీ నెంబర్ ప్లేట్ ఓనర్లకు Dh14 మిలియన్ల బోనస్ ప్రకటించింది. ఈ మేరకు యూఏఈ ప్రధానమంత్రి, దుబాయ్ రూలర్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మఖ్తౌమ్ ఆదేశాలు జారీ చేశారు. 2020 ఏడాదికి సంబంధించి బోనస్ వర్తించనుంది. దీంతో మొత్తం 2,833 మంది ట్యాక్సీ ఓనర్లకు లబ్ధి చేకూరనుంది. దుబాయ్ రూలర్ ఆదేశాల పట్ల ఆర్టీఏ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్స్ బోర్డ్ చైర్మన్ ధన్యవాదాలు తెలిపారు.
తాజా వార్తలు
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి