ఒమన్ లో తీవ్రమవుతున్న కోవిడ్..రికార్డ్ స్థాయిలో ఐసీయూ పెషంట్లు
- April 15, 2021
ఒమన్: ఒమన్ లో కోవిడ్ తీవ్రత మళ్లీ ఉధృతమవుతోంది. దేశవ్యాప్తంగా కొత్తగా 770 కోవిడ్ కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. మహమ్మారి వ్యాప్తి చెందిన సమయం నుంచి ఇప్పటివరకు ఒమన్లో ఇంత స్థాయిలో కేసులు నమోదవటం ఇదే తొలిసారి. అంతేకాదు..ఐసీయూలో చేరుతున్న కోవిడ్ పేషెంట్ల సంఖ్య కూడా పెరుగుతోంది. గత 24 గంటల్లో రికార్డ్ స్థాయిలో 264 మంది కోవిడ్ పేషెంట్లు చికిత్స కోసం ఐసీయూలో చేరారు.
తాజా వార్తలు
- తెలంగాణ: ఆర్టీసీ సమ్మెలో కీలక మలుపు..
- సచిన్ టెండూల్కర్ 53వ పుట్టినరోజు: ఫ్యాన్స్తో కలిసి వేడుకలు..
- మైక్రోసాఫ్ట్ ‘బైఅవుట్’ ఆఫర్
- ఏప్రిల్ 26 నుండి జజీరా ఎయిర్వేస్ నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం
- యువ టెక్ మేధస్సుల కోసం 'టినీ టెక్నీస్-2కే26' టెక్నో స్కిల్స్ బూట్క్యాంప్
- SR 4 మిలియన్ల ఫైన్స్ వేసిన ఆరోగ్య బీమా మండలి..!!
- కువైట్ లో సామాజిక సమావేశాల పై నిషేధం ఎత్తివేత..!!
- షార్జాలోని అల్ ధైద్లో 13 టన్నుల పాడైన ఫుడ్ ధ్వంసం..!!
- విదేశాంగ మంత్రితో అమెరికా రాయబారి సమావేశం..!!
- అల్ సీబ్లో డ్రగ్ కలకలం..అరబ్ జాతీయుడు అరెస్టు..!!









