ఒమన్ లో తీవ్రమవుతున్న కోవిడ్..రికార్డ్ స్థాయిలో ఐసీయూ పెషంట్లు
- April 15, 2021ఒమన్: ఒమన్ లో కోవిడ్ తీవ్రత మళ్లీ ఉధృతమవుతోంది. దేశవ్యాప్తంగా కొత్తగా 770 కోవిడ్ కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. మహమ్మారి వ్యాప్తి చెందిన సమయం నుంచి ఇప్పటివరకు ఒమన్లో ఇంత స్థాయిలో కేసులు నమోదవటం ఇదే తొలిసారి. అంతేకాదు..ఐసీయూలో చేరుతున్న కోవిడ్ పేషెంట్ల సంఖ్య కూడా పెరుగుతోంది. గత 24 గంటల్లో రికార్డ్ స్థాయిలో 264 మంది కోవిడ్ పేషెంట్లు చికిత్స కోసం ఐసీయూలో చేరారు.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..