గత 24 గంటల్లో రికార్డ్ స్థాయిలో నమోదైన కోవిడ్ మృతుల సంఖ్య
- April 16, 2021ఒమన్: ఒమన్ లో కరోనా మహమ్మారి ఉధృతి అంతకంతకూ పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లోనే కోవిడ్ కారణంగా 14 మంది మృతి చెందారు.గతేడాది అక్టోబర్ 27 తర్వాత ఇంత ఎక్కువ సంఖ్యల మరణాలు నమోదు చేసుకోవటం ఇదే తొలిసారి.ఇదిలాఉంటే గత 24 గంటల్లో సుల్తానేట్ పరిధిలో 1,035 మంది కోవిడ్ బారిన పడ్డారని, వైరస్ కారణంగా 103 మంది ఆస్పత్రిలో చేరినట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. 267 మంది ఐసీయూలో చేరారని, దీంతో ఐసీయూలో చికిత్స పొందుతున్న వారి సంఖ్య 786కు పెరిగిందని వివరించింది. మహమ్మారి వ్యాప్తి చెందిన నాటి నుంచి ఇప్పటివరకు ఐసీయూలో ఇంత పెద్ద సంఖ్యలో చేరటం ఇదే తొలిసారి.
తాజా వార్తలు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్