ఛారిటీ సంస్థ ఎహసాన్ కోసం 8.1 మిలియన్ డాలర్ల డొనేషన్ చేసిన క్రౌన్ ప్రిన్స్, సౌదీ కింగ్
- April 17, 2021
సౌదీ అరేబియా: కింగ్ సల్మాన్ మరియు క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ 8.1 మిలియన్ డాలర్లను ఎహసాన్ అనే ఛారిటీ సంస్థకు విరాళం ఇచ్చారు. కింగ్ సల్మాన్ 5.4 మిలియన్ డాలర్లను డొనేట్ చేయగా, క్రౌన్ ప్రిన్స్ 2.7 మిలియన్ డాలర్లు డొనేట్ చేశారు. సౌదీ డేటా మరియు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఛైర్మన్ డాక్టర్ అబ్దుల్లా బిన్ షరాఫ్ బిన్ జమాన్ అల్ ఘామ్ది ఈ సందర్భంగా సౌదీ నాయకత్వానికి కృతజ్నతలు తెలిపారు.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







