పెంపుడు సింహం దాడిలో వ్యక్తి మృతి
- April 17, 2021
సౌదీ అరేబియా: సౌదీ రాజధానిలో ఓ వ్యక్తి తన పెంపుడు సింహం దాడిలో గాయపడి ప్రాణాలు కోల్పోయాడు. రియాద్ నగరంలోని అస్-సులే సమీపంలో ఈ ఘటన జరిగింది. ఘటన గురించిన సమాచారం అందుకోగానే పోలీసులు అక్కడికి చేరుకుని, సింహం నుంచి ఆ వ్యక్తిని రక్షించేందుకు ప్రయత్నించారు. అయితే, తీవ్ర గాయాలతో ఆ వ్యక్తి వెంటనే మృతిచెందాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోంది. క్రూర మృగాల విషయంలో చాలా జాగ్రత్తగా వుండాలనే విషయాన్ని ఈ ఘటన తెలియజేస్తోంది.
తాజా వార్తలు
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!







