పెంపుడు సింహం దాడిలో వ్యక్తి మృతి
- April 17, 2021
సౌదీ అరేబియా: సౌదీ రాజధానిలో ఓ వ్యక్తి తన పెంపుడు సింహం దాడిలో గాయపడి ప్రాణాలు కోల్పోయాడు. రియాద్ నగరంలోని అస్-సులే సమీపంలో ఈ ఘటన జరిగింది. ఘటన గురించిన సమాచారం అందుకోగానే పోలీసులు అక్కడికి చేరుకుని, సింహం నుంచి ఆ వ్యక్తిని రక్షించేందుకు ప్రయత్నించారు. అయితే, తీవ్ర గాయాలతో ఆ వ్యక్తి వెంటనే మృతిచెందాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోంది. క్రూర మృగాల విషయంలో చాలా జాగ్రత్తగా వుండాలనే విషయాన్ని ఈ ఘటన తెలియజేస్తోంది.
తాజా వార్తలు
- కార్మిక సరఫరా ఏజెన్సీ లైసెన్స్ రద్దు సర్వీస్ డిజిటలైజ్: LMRA
- ఇరాన్ డిప్యూటీ అంబాసిడర్ను పిలిపించి, నిరసన తెలిపిన ఖతార్..!!
- యూఏఈ లాటరీ.. రెండవ Dh30 మిలియన్ల జాక్పాట్ విజేత భారతీయుడు..!!
- అల్ వుస్తాలో నలుగురు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- అల్-సల్మీ ఎడారిలో పూడ్చిపెట్టిన భారతీయ ప్రవాసి మృతదేహం లభ్యం..!!
- యూనిఫైడ్ నేషనల్ వీసా ప్లాట్ఫామ్కు కేబినెట్ ఆమోదం..!!
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!







