పెంపుడు సింహం దాడిలో వ్యక్తి మృతి
- April 17, 2021
సౌదీ అరేబియా: సౌదీ రాజధానిలో ఓ వ్యక్తి తన పెంపుడు సింహం దాడిలో గాయపడి ప్రాణాలు కోల్పోయాడు. రియాద్ నగరంలోని అస్-సులే సమీపంలో ఈ ఘటన జరిగింది. ఘటన గురించిన సమాచారం అందుకోగానే పోలీసులు అక్కడికి చేరుకుని, సింహం నుంచి ఆ వ్యక్తిని రక్షించేందుకు ప్రయత్నించారు. అయితే, తీవ్ర గాయాలతో ఆ వ్యక్తి వెంటనే మృతిచెందాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోంది. క్రూర మృగాల విషయంలో చాలా జాగ్రత్తగా వుండాలనే విషయాన్ని ఈ ఘటన తెలియజేస్తోంది.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







