క్యు.ఆర్.సి.ఎస్. అంచనా: 61,865 మంది లబ్దిదారులకు రమదాన్ సాయం
- April 17, 2021ఖతార్: ఖతార్ రెడ్ క్రిసెంట్ సొసైటీ (క్యు.ఆర్.సి.ఎస్.), పదులు వేల గ్రూపులకు రమదాన్ నేపథ్యంలో సాయం అందించేందుకోసం పలు కార్యక్రమాలు చేపట్టనుంది. ‘రేస్ టు ఆల్ దట్ ఈజ్ గాడ్’ పేరుతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. రమదాన్ ఇఫ్తార్, జకాతుల్ ఫితర్, ఈద్ క్లాతింగగ్ వంటి పేర్లతో పలు కార్యక్రమాలు చేపడుతున్నారు. కార్మికులు, రోగులు, పేద కుటుంబాలకు సాయం అందించడమే ఈ కార్యక్రమాల ఉద్దేశం. రెడీ మేడ్ ఫుడ్ మీల్స్ పేరుతో ఇప్తార్ ప్రాజెక్టు చేపట్టారు. 1.2 మిలియన్ ఖతారీ రియాల్స్ ఖర్చుతో 48,000 మంది లబ్దిదారులకు ఈ ప్రాజెక్టుని పరిమితం చేస్తున్నారు. కార్డియాలిటీ ఇఫ్తార్ పేరుతో రోగులకు మరో కార్యక్రమం చేపడుతున్నారు. మొత్తం 7,500 లబ్దిదారులకు ఈ కార్యక్రమం ద్వారా సాయం అందుతుంది. 262,000 ఖతారీ రియాల్స్ ఖర్చవుతుంది. రమదాన్ ప్రొవిజన్స్ పేరుతో 1,220 మంది లబ్దిదారులకు ఆహార భద్రతను కల్పిస్తారు. ఇందు కోంస 280,000 ఖతారీ రియాల్స్ ఖర్చవుతోంది. జకాత్ ఉల్ ఫితర్, ఈద్ ఉల్ ఫితర్ వంటి కార్యక్రమాల ద్వారా మరింతమందికి సాయం చేయనున్నారు. www.qrcs.org.qa వెబ్ సైట్ ద్వారా లేదంటే డోనర్ సర్వీసు 66666364 అలాగే 33998898 నెంబర్లకు ఫోన్ చేసి డొనేషన్లు అందించవచ్చు.
తాజా వార్తలు
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం