Dh400,000విలువైన డబ్బు, నగల చోరీ కేసులో గ్యాంగ్ అరెస్ట్
- April 18, 2021
యూఏఈ: ఓ ఇంట్లో Dh400,000 విలువైన డబ్బు, నగలు దోచుకున్న కేసులో తొమ్మిది మంది దొంగలను అరెస్ట్ చేసినట్లు షార్జా పోలీసులు వెల్లడించారు.ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ ప్రారంభించిన పోలీసులు ముందుగా ఓ అనుమానితుడ్ని అదుపులోకి తీసుకొని ఇంటరాగేషన్ చేశామని..దీంతో అతని నేర చరిత్ర మొత్తం బయటపడిందని వివరించారు. ఫిర్యాదు చేసిన మహిళ ఇంటితో పాటు గతంలో అతను పలు ఇళ్లలో చరీలకు పాల్పడినట్లు వెల్లడించారు.చోరీలలో తనకు మరో ఎనిమిది మంది సహకరించారని,వారిలో మహిళలు కూడా ఉన్నట్లు విచారణలో నిందుతుడు ఒప్పుకున్నట్లు తెలిపారు.నిందితుడు ఇచ్చిన సమాచారంతో మిగిలిన ఎనిమిది మందిని కూడా అరెస్ట్ చేశామన్నారు పోలీసులు.నిందితులు అందర్నీ పబ్లిక్ ప్రాసిక్యూషన్ తరలించామన్నారు.ప్రజలు తమ ఇళ్ల దగ్గర సీసీ కెమెరాల ఏర్పాటు చేసుకోవాలని తద్వారా చోరీలను అడ్డుకోగలమని పోలీసులు కోరారు.
తాజా వార్తలు
- బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్లో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- ఒమన్లో ‘షీల్డ్ 31’ సైనిక విన్యాసం.. ఆఫీసర్ క్యాడెట్ల ప్రత్యక్ష ప్రదర్శన
- మైన్స్ శాఖ కొత్త కార్యాలయం ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర
- తెలంగాణ: ఆదివారమే మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు ఛాన్స్..
- అక్టోబర్లోనే స్థానిక ఎన్నికలు..మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
- రాస్ అల్ ఖైమాలో నిర్మాణ రసాయనాల తయారీ యూనిట్ను ప్రారంభించిన జేకే సిమెంట్
- ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ హమ్దాన్
- దుబాయ్లో నకిలీ ఫ్రీలాన్స్ వీసాల వ్యవహారం..వ్యక్తి అరెస్ట్
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!
- యూఏఈలో సైబర్ దాడుల ముప్పు.. స్మార్ట్ హోమ్, కార్లు లక్ష్యం..!!







