ఢిల్లీలో లాక్ డౌన్...
- April 19, 2021న్యూ ఢిల్లీ: కరోనా విజృంభణ పెరుగుతున్న తరుణంలో ఢిల్లీ సిఎం ఆరవింద్ కేజ్రీవాల్ సంచలన నిర్ణయం తీసుకుంది.ఢిల్లీ లో ఆరు రోజుల పాటు లాక్ డౌన్ ఉందనున్నట్లు సిఎం ఆరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు.ఇవాళ రాత్రి 10 గంటల నుంచి వచ్చే సోమవారం ఉదయం 5 గంటల వరకు లాక్ డౌన్ విధిస్తున్నట్లు పేర్కొన్నారు.కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయని.. బెడ్స్ కూడా దొరికే పరిస్థితి లేదని ఆయన తెలిపారు.రోజుకు వేల సంఖ్యలో కేసులు పెరుగుతున్నాయన్నారు.ప్రస్తుత పరిస్థితుల్లో లాక్ డౌన్ తప్ప వేరే మార్గం లేదని పేర్కొన్నారు.ఈ లాక్ డౌన్ అందరూ సవాలుగా తీసుకొని.. ఇంట్లోనే ఉండి కరోనాను అరికట్టాలని సూచించారు.లాక్ డౌన్ ను పొడగించకుండా చూసుకోవాలని ఆశిస్తున్నామని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ