ఢిల్లీలో లాక్ డౌన్...
- April 19, 2021
న్యూ ఢిల్లీ: కరోనా విజృంభణ పెరుగుతున్న తరుణంలో ఢిల్లీ సిఎం ఆరవింద్ కేజ్రీవాల్ సంచలన నిర్ణయం తీసుకుంది.ఢిల్లీ లో ఆరు రోజుల పాటు లాక్ డౌన్ ఉందనున్నట్లు సిఎం ఆరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు.ఇవాళ రాత్రి 10 గంటల నుంచి వచ్చే సోమవారం ఉదయం 5 గంటల వరకు లాక్ డౌన్ విధిస్తున్నట్లు పేర్కొన్నారు.కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయని.. బెడ్స్ కూడా దొరికే పరిస్థితి లేదని ఆయన తెలిపారు.రోజుకు వేల సంఖ్యలో కేసులు పెరుగుతున్నాయన్నారు.ప్రస్తుత పరిస్థితుల్లో లాక్ డౌన్ తప్ప వేరే మార్గం లేదని పేర్కొన్నారు.ఈ లాక్ డౌన్ అందరూ సవాలుగా తీసుకొని.. ఇంట్లోనే ఉండి కరోనాను అరికట్టాలని సూచించారు.లాక్ డౌన్ ను పొడగించకుండా చూసుకోవాలని ఆశిస్తున్నామని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- విజయవంతంగా ముగిసిన ఆల్కిఫా టోర్నమెంట్ నం.2026-123 గ్రాండ్ ఫైనల్
- అఫ్గానిస్థాన్లో భారీ భూకంపం..8 మంది మృతి
- సౌదీ అరేబియాలో అమరావతి విజయోత్సవ సభ
- మానవ అక్రమ రవాణా..మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇరాన్ డ్రోన్ దాడిలో దెబ్బతిన్న కువైట్ విద్యుత్ కేంద్రం..!!
- అల్ ఖబౌరాలో నీటమునిగి బాలుడు మృతి..!!
- 20 మిలియన్ దిర్హమ్ల గ్రాండ్ ప్రైజ్ గెలుచుకున్న భారతీయుడు..!!
- ఖతార్ లో పిల్లల భద్రతాకు మార్గదర్శకాలు జారీ..!!
- ఐఎమ్డి స్మార్ట్ సిటీ ఇండెక్స్లో 8 సౌదీ నగరాలు..!!
- ఇల్లు కొంటే మహిళల పేరుపైనే రిజిస్ట్రేషన్!









