ఏపీ సచివాలయంలో కరోనా సెకండ్‌వేవ్ కలకలం

- April 19, 2021 , by Maagulf
ఏపీ సచివాలయంలో కరోనా సెకండ్‌వేవ్ కలకలం

ఆంధ్రప్రదేశ్: ఏపీ సచివాలయంలో కరోనా సెకండ్ వేవ్ కలకలం రేపింది. దాంతో వర్క్‌ఫ్రం హోం అవకాశం కల్పించాలని కోరుతూ ప్రభుత్వానికి సచివాలయ ఉద్యోగుల సంఘం వినతి పత్రం సమర్పించింది. ఇప్పటికే కోవిడ్ బారిన పడి నలుగురు ఉద్యోగులు చనిపోయారని.. 40 నుంచి 50 మంది ఉద్యోగులు హోం ఐసోలేషన్‌లో ఉన్నారని తెలిపారు. దాంతో ఉద్యోగులందరికి వర్క్‌ఫ్రం హోం ఇవ్వాలని వినతి పత్రం సమర్పించారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com