కోవిడ్ నేపథ్యంలో యూఏఈ వైద్య అధికారుల కీలక సూచన
- April 20, 2021అబుధాబి: మూడు సంవత్సరాలు, అంతకంటే తక్కువ వయసు పిల్లలు ఉన్న తల్లిదండ్రులకు యూఏఈ వైద్య అధికారులు కీలక సూచన చేశారు.కోవిడ్ నేపథ్యంలో పిల్లలను బహిరంగ ప్రదేశాలు,జనసమూహాలు ఎక్కువగా ఉండే ప్రాంతాలకు,ఆట స్థలాలకు తీసుకెళ్లొద్దని పేర్కొన్నారు.అంతేకాకుండా పిల్లలు ఫేస్ షీల్డ్లను ధరించేలా చూడాలని కోరారు.తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడిన యూఏఈ వైద్య అధికారిక ప్రతినిధి డాక్టర్ ఫరిదా అల్ హోసాని ఈ వ్యాఖ్యలు చేశారు.
తాజా వార్తలు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్