కోవిడ్ నేపథ్యంలో యూఏఈ వైద్య అధికారుల కీలక సూచన
- April 20, 2021
అబుధాబి: మూడు సంవత్సరాలు, అంతకంటే తక్కువ వయసు పిల్లలు ఉన్న తల్లిదండ్రులకు యూఏఈ వైద్య అధికారులు కీలక సూచన చేశారు.కోవిడ్ నేపథ్యంలో పిల్లలను బహిరంగ ప్రదేశాలు,జనసమూహాలు ఎక్కువగా ఉండే ప్రాంతాలకు,ఆట స్థలాలకు తీసుకెళ్లొద్దని పేర్కొన్నారు.అంతేకాకుండా పిల్లలు ఫేస్ షీల్డ్లను ధరించేలా చూడాలని కోరారు.తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడిన యూఏఈ వైద్య అధికారిక ప్రతినిధి డాక్టర్ ఫరిదా అల్ హోసాని ఈ వ్యాఖ్యలు చేశారు.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







