వ్యాక్సిన్ తీసుకోని వారిపై మరిన్ని ఆంక్షలకు యూఏఈ యోచన
- April 21, 2021యూఏఈ: వ్యాక్సిన్ తీసుకునేందుకు అర్హులు అయి ఉండి..ఇంకా వ్యాక్సిన్ తీసుకోని వారిని ఆంక్షల పరిధిలోకి తీసుకొచ్చేందుకు యూఏఈ ప్రభుత్వం యోచిస్తోంది. వ్యాక్సిన్ తీసుకోని వారిని కొన్ని కీలక ప్రాంతాలకు అనుమతించొద్దని అలాగే కీలక సర్వీసుల నుంచి తప్పించాలనే ఆలోచనలో ఉంది.వ్యాక్సిన్ తీసుకోకపోవటం వల్ల వారు కోవిడ్ బారిన పడటంతో ఇతరుల ఆరోగ్యాన్ని కూడా ప్రమాదంలో పడేస్తున్నారన్నది జాతీయ విపత్తులు, నిర్వహణ అథారిటీ ఆందోళన వ్యక్తం చేసింది.వ్యాక్సిన్ తీసుకునే అవకాశం ఉన్నా...తీసుకోకుండా అలక్ష్యం చేయటం సమాజంలో తోటి వారికి ఇబ్బంది కలిగించటమేనని అభిప్రాయపడింది. అందుకే వ్యాక్సిన్ తీసుకోని వారి కదలికలపై ఆంక్షలు విధించటం ద్వారా వైరస్ వ్యాప్తిని నిరోధించాలని చూస్తున్నట్లు ప్రకటించింది.
తాజా వార్తలు
- T20 ప్రపంచకప్...బ్రాండ్ అంబాసిడర్గా బోల్ట్
- తెలంగాణ రాష్ట్రంలో వేర్వేరు రోడ్డు ప్రమాదంలో 10 మంది మృతి
- ఇళ్ల మరమ్మతులకు Dh2 బిలియన్ ఫండ్
- ఈజిప్షియన్లకు వర్క్ పర్మిట్ జారీ నిలిపివేత..!
- విదేశీ కార్మికుల కోసం బహ్రెయిన్లో కొత్త చట్టం..!
- హాస్పిటల్లో చేరిన కింగ్ సల్మాన్..!
- ఒమన్ లో 'ఎక్స్చేంజ్ యువర్ ల్యాండ్' ప్రారంభం
- ఏప్రిల్ 16న విధించిన ట్రాఫిక్ జరిమానాలు రద్దు
- ఐపీఎల్ టికెట్ల అమ్మకాల్లో భారీ అక్రమాలు..
- ముగిసిన రెండో విడత ఎన్నికల ప్రచారం..