భారత్-ఒమన్ ప్రయాణికులకు కొత్త మార్గనిర్దేశకాలు
- April 21, 2021భారత్ నుంచి ఒమన్ వెళ్లే ప్రయాణికులు పాటించాల్సిన మార్గదర్శకాలపై ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ కొత్త సూచనలు చేసింది.15 ఏళ్ల కంటే ఎక్కువ వయసు ఉన్న వాళ్లంతా భారత్ లో తాము ప్రయాణించే ఎయిర్ పోర్టులోనే కోవిడ్ నెగటీవ్ రిపోర్ట్ ను సమర్పించాల్సి ఉంటుంది. అలాగే ఒమన్ కి చేరుకునే సమయానికి 72 గంటల్లోపు రిపోర్ట్ ను మాత్రమే ఒమన్ పరిగణలోకి తీసుకోనుంది.దీనికి తోడు ఒమన్ కు వెళ్లే ప్రయాణికులు అందరూ ఖచ్చితంగా అంతర్జాతీయ ఆరోగ్య బీమా తీసుకోవాల్సి ఉంటుంది.అందులో కోవిడ్ 19 చికిత్స తప్పనిసరిగా కవర్ అయి ఉండాలి.అలాగే ఏడు రాత్రులు ఏదైనా హోటల్ లో http://www.covid19.emushrif.om వెబ్ సైట్ ద్వారా బుకింగ్ చేసుకున్నట్లు వివరాలు చూపించాలి.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- HM సుల్తాన్ తో కువైట్ ఎమిర్ కీలక చర్చలు
- దోమలు ఎక్కువగా కనిపిస్తున్నాయా?
- అరబ్ సమ్మిట్.. ట్రాఫిక్ అడ్వైజరీ అలర్ట్ జారీ
- సౌదీ అరేబియాలో నర్సింగ్ సిబ్బందికి ఫుల్ డిమాండ్..!
- దుబాయ్ టూరిస్ట్ వీసా పొడిగింపు.. ఫీజులు, ప్రక్రియ
- PAM డైరెక్టర్ తో భారత రాయబారి సమావేశం
- కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- 110 రోజుల పాటు 200 విమానాల్లో ప్రయాణించి..పోలీసులకు చిక్కాడు..
- మోడీ మూడోసారి ప్రధాని కాబోతున్నారు: చంద్రబాబు
- ఢిల్లీ లోని నాలుగు ఆస్పత్రులకు బాంబు బెదిరింపులు