భారత్-ఒమన్ ప్రయాణికులకు కొత్త మార్గనిర్దేశకాలు
- April 21, 2021భారత్ నుంచి ఒమన్ వెళ్లే ప్రయాణికులు పాటించాల్సిన మార్గదర్శకాలపై ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ కొత్త సూచనలు చేసింది.15 ఏళ్ల కంటే ఎక్కువ వయసు ఉన్న వాళ్లంతా భారత్ లో తాము ప్రయాణించే ఎయిర్ పోర్టులోనే కోవిడ్ నెగటీవ్ రిపోర్ట్ ను సమర్పించాల్సి ఉంటుంది. అలాగే ఒమన్ కి చేరుకునే సమయానికి 72 గంటల్లోపు రిపోర్ట్ ను మాత్రమే ఒమన్ పరిగణలోకి తీసుకోనుంది.దీనికి తోడు ఒమన్ కు వెళ్లే ప్రయాణికులు అందరూ ఖచ్చితంగా అంతర్జాతీయ ఆరోగ్య బీమా తీసుకోవాల్సి ఉంటుంది.అందులో కోవిడ్ 19 చికిత్స తప్పనిసరిగా కవర్ అయి ఉండాలి.అలాగే ఏడు రాత్రులు ఏదైనా హోటల్ లో http://www.covid19.emushrif.om వెబ్ సైట్ ద్వారా బుకింగ్ చేసుకున్నట్లు వివరాలు చూపించాలి.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- విదేశీ కంపెనీలలో పౌరుల నియమకం..ఒమన్ కీలక ఉత్తర్వులు
- నేటి నుంచి జగన్ ఎన్నికల ప్రచారం ప్రారంభం
- ఆధార్ ఫ్రీ అప్డేట్ గడువు పొడిగింపు..
- వేసవిలో చికెన్పాక్స్ ముప్పు.. నివాసితులను వైద్యులు హెచ్చరిక
- పారిపోతున్న పనిమనిషి కేసులు పెరుగుతున్నాయా?
- రియాద్లో అర్హత లేని ఆరోగ్య నిపుణులు అరెస్ట్
- సభన్లో కార్మికుల కోసం రెసిడెన్షియల్ సిటీ నిర్మాణం
- ఖైదీల విడుదలకు అహద్ ఫౌండేషన్ సాయం
- అరబ్ సమ్మిట్.. సిరియా, ఇరాక్లను ఆహ్వానించిన కింగ్ హమద్
- ఎయిర్ ఇండియా పై రూ.80 లక్షల ఫైన్