కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించిన 4 రెస్టారెంట్ల మూసివేత
- April 21, 2021బహ్రెయిన్: ప్రజల ఆరోగ్య భద్రత కోసం హోటళ్లు, పర్యాటక రెస్టారెంట్లు ఖచ్చితంగా కోవిడ్ నిబంధనలు పాటించాల్సిందేనని అధికారులు చెబుతున్నా..కొందరు నిర్వాహకులు మాత్రం ఆరోగ్యం కన్నా వ్యాపారమే ముఖ్యమన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఇలా కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించి సమాజ ఆరోగ్య భద్రతకు హని కలిగించేలా వ్యవహరించిన 4 రెస్టారెంట్లను బహ్రెయిన్ పర్యాటక శాఖ అధికారులు వారం పాటు సీజ్ చేశారు. తమ తనిఖీల్లో రెస్టారెంట్ నిర్వాహకులు కోవిడ్ నిబంధనలు పాటించలేని స్పష్టం అయిందని అధికారులు వివరించారు.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రోయిన్)
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ