డ్రగ్స్ స్మగ్లింగ్ కేసులో ఇద్దరు ప్రవాసీయుల అరెస్ట్
- April 21, 2021ఒమన్: నిషేధిత మత్తుపదార్ధాలను స్మగ్లింగ్ చేస్తున్న ఇద్దరు వ్యక్తులను రాయల్ ఒమన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇద్దరు నిందితులు ప్రవాసీయులేనని వివరించారు. వారి దగ్గర్నుంచి 50 కిలోల మోర్పిన్, క్రిస్టల్, హషిష్ను స్వాధీనం చేసుకున్నట్లు స్పష్టం చేశారు. మత్తుపదార్ధాల నిరోధానికి ఒమన్ లో కఠిన చట్టాలు అమలులో ఉన్నాయని హెచ్చరించిన పోలీసులు...ఎవరైనా మత్తుపదార్ధాలను రవాణా చేసినా, అమ్మినా, కలిగిఉన్నా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు.
« Older Article Valiant Clinic & Hospital introduces new, exclusive healthcare services tailored to enhance social welfare
తాజా వార్తలు
- FTPC ఇండియా జాతీయ సమన్వయ కమిటీల చైర్మన్ గా గొట్టుపర్తి మధుకర్ (బాబ్జి)
- అల్లు అర్జున్ మైనపు విగ్రహం ఆవిష్కరణ..
- వితంతువులు, అనాథలకు రాయల్ ఈద్ బహుమతులు
- రష్యా విమానాశ్రయంలో ప్రమాదం..ఎమిరేట్స్ విమానం రద్దు
- ఎక్స్పో 2023 దోహా హార్టికల్చర్లో ఒమన్కు 'బెస్ట్ పెవిలియన్ కంటెంట్' అవార్డు
- జెద్దాకు వెళ్లే ప్రయాణికులందరికీ ఫ్లూ వ్యాక్సిన్ సర్టిఫికేట్ తప్పనిసరి- ఎతిహాద్
- రమదాన్ ఘబ్కాను నిర్వహించిన భారత రాయబారి
- ఈద్ సందర్భంగా జనన, మరణ ధృవీకరణ పత్రాల జారీకి కొత్త టైమింగ్స్
- 202 మంది బెగ్గర్స్ అరెస్ట్.. విజిట్ వీసా హోల్డర్లే అధికం
- కువైట్ సమాచార శాఖ మంత్రితో భారత రాయబారి భేటీ