డ్రగ్స్ స్మగ్లింగ్ కేసులో ఇద్దరు ప్రవాసీయుల అరెస్ట్
- April 21, 2021ఒమన్: నిషేధిత మత్తుపదార్ధాలను స్మగ్లింగ్ చేస్తున్న ఇద్దరు వ్యక్తులను రాయల్ ఒమన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇద్దరు నిందితులు ప్రవాసీయులేనని వివరించారు. వారి దగ్గర్నుంచి 50 కిలోల మోర్పిన్, క్రిస్టల్, హషిష్ను స్వాధీనం చేసుకున్నట్లు స్పష్టం చేశారు. మత్తుపదార్ధాల నిరోధానికి ఒమన్ లో కఠిన చట్టాలు అమలులో ఉన్నాయని హెచ్చరించిన పోలీసులు...ఎవరైనా మత్తుపదార్ధాలను రవాణా చేసినా, అమ్మినా, కలిగిఉన్నా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు.
తాజా వార్తలు
- తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు..
- జైపూర్, నాగ్పూర్, గోవా విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు
- రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
- ఖతార్ లో రేపట్నుంచి భారీ వర్షాలు..!
- ఆన్లైన్ పేమెంట్స్ కు రెంటర్స్ ప్రాధాన్యం..!
- కువైట్ నుంచి తగ్గిన ప్రవాసుల రెమిటెన్స్
- యూఏఈలో ఈ వారం భారీ వర్షాలు..!
- సౌదీలో 10% పెరిగిన పర్యాటకుల సంఖ్య
- 250 గంటలపాటు బురదలోనే.. చివరకు సేఫ్..!
- IPLలో చరిత్ర సృష్టించిన ఎంఎస్ ధోని..