మహారాష్ట్ర కరోనా అప్డేట్
- April 21, 2021ముంబై: మహారాష్ట్రలో మరోసారి భారీగా పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి.. తాజా కేసులతో కలుపుకొని ఆ రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 40 లక్షల మార్క్ను కూడా దాటేసింది.. మహారాష్ట్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన కోవిడ్ బులెటిన్లో 67,468 కొత్త పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 568 మంది మృతిచెందారు.ఇక, ఇదే సమయంలో 54,985 మంది కోవిడ్ బాధితులు కోలుకున్నట్టు ప్రభుత్వం పేర్కొంది.దీంతో.. పాజిటివ్ కేసుల సంఖ్య 40,27,827కు చేరుకోగా.. ఇప్పటి వరకు 32,68,449 మంది పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. ప్రస్తుతం రాష్ట్రంలో 6,95,747 యాక్టివ్ కేసులు ఉండగా.. దేశంలోనే కోవిడ్ మరణాల్లో తొలి స్థానంలో నిలిచిన ఆ రాష్ట్రంలో ఇప్పటి వరకు 61,911 మంది మృతిచెందారు.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..