షాపులు, షాపింగ్ మాల్స్ లో 12 ఏళ్లలోపు పిల్లల ప్రవేశంపై నిషేధం
- April 22, 2021ఒమన్: అంతకంతకు ప్రబలుతున్న కోవిడ్ ను అడ్డుకునేందుకు ఒమన్ సుప్రీం కమిటీ ఆంక్షల తీవ్రతను మరింతగా విస్తరిస్తోంది. ఇందులో భాగంగా పన్నెండేళ్లలోపు పిల్లలకు షాపులు...షాపింగ్ మాల్స్ లోకి అనుమతి లేదని స్పష్టం చేసింది. అత్యవసర పరిస్థితుల్లో బయటికి వచ్చే తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను వెంట తీసుకెళ్లొద్దని సూచించింది. ఇదిలాఉంటే...మాల్స్, షాపులు, హటళ్లు, రెస్టారెంట్లు, కేఫ్ లు పూర్తి సామర్ధ్యంలో 50 శాతం మందితో మాత్రమే కొనసాగించాలని కమిటీ మరోసారి హెచ్చరించింది.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం
- అవినీతి లేదా రాజద్రోహానికి పాల్పడిన అధికారులకు 'హిస్ ఎక్సలెన్సీ' బిరుదు తొలగింపు
- వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024..18 స్థానాలు ఎగబాకిన ఒమన్
- దుబాయ్ ఆర్ట్ గ్యాలరీలో అమ్మకానికి 'పురాతన సముద్రపు డ్రాగన్' పుర్రె
- తల్లిదండ్రులకు స్కూల్ ఫీజు పెంపు నోటిఫికేషన్లు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్
- ఖలిస్థానీ ఉగ్రవాది హత్య కేసు.. ముగ్గురు భారతీయులు అరెస్టు
- బంగారం స్వచ్ఛతను తనిఖీ చేసే ఐదు సులభమైన మార్గాలు