శంషాబాద్ విమానాశ్రయంలో బంగారం పట్టివేత
- April 22, 2021
హైదరాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అక్రమంగా తరలిస్తున్న బంగారం పట్టుబడింది.బుధవారం రాత్రి FZ-8779 విమానం ద్వారా దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణికులను కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు.ఈ సందర్భంగా ఓ ప్రయాణికుడి వద్ద అక్రమంగా తరలిస్తున్న 386 గ్రాముల బంగారం లభించింది.దీంతో అధికారులు దానిని స్వాధీనం చేసుకున్నారు.దాని విలువ రూ.19.1 లక్షలు ఉంటుందని చెప్పారు.బంగారాన్ని పేస్టు రూపంలో తరలిస్తున్నాడని తెలిపారు. అతడిని విచారణ నిమిత్తం ఎయిర్పోర్టు పోలీసులకు అప్పగించారు.

తాజా వార్తలు
- నా పేరుతో వచ్చే ఫేస్ బుక్ మెసేజ్ లను నమ్మకండి:సీపీ సజ్జనార్
- భారత క్రికెటర్ శ్రీచరణికి టీటీడీ చైర్మన్ అభినందనలు
- కె ల్యాండ్ టూరిజం, ఎంటర్ టైన్ ప్రాజెక్ట్ లో సందడి..!!
- గాజాపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సంయుక్త ప్రకటన..!!
- దుబాయ్ లో స్నేహితుడిని హత్య చేసిన వ్యక్తికి జీవిత ఖైదు..!!
- కొత్త పర్యాటక, సాంస్కృతిక కేంద్రంగా జెడ్డా సెంట్రల్..!!
- ప్రైవేట్ రంగంలో రిటైర్ ఎంప్లాయిస్ కు గుడ్ న్యూస్..!!
- రుస్తాక్లోని తావి అల్-హరా మార్కెట్లో వింటర్ క్రాప్..!!
- లులు గ్రూప్ తిరిగి విజాగ్లో మాల్ ప్రాజెక్ట్ ప్రారంభం, ఏపీ ప్రభుత్వంతో MoU
- జగన్కు చెందిన ఆస్తులపై స్టే కొనసాగాలి







